Twin Murders : నార్సింగిలో జంట హత్యల‌‌ కలకలం

నార్సింగిలో జంట హత్యల‌‌ కలకలం రంగారెడ్డి – అనంత పద్మనాభ స్వామి దేవాలయం గుట్టల్లో డబుల్ మర్డర్. మృతదేహాలను చూసి భయభ్రాంతులకు గురైన స్థానికులు. యువకుడిని కత్తుల తో‌ పొడిచి అతి‌‌ దారుణంగా హత్య చేసిన దుండగులు. అనంతరం యువకుడిని గుర్తు…

భర్తను రోకలి బండతో కొట్టి చంపిన ఇద్దరు భార్యలు

భర్తను రోకలి బండతో కొట్టి చంపిన ఇద్దరు భార్యలు Trinethram News : సూర్యాపేట – చివ్వెంల మండలం గుర్రంతండాలో భర్తను రోకలి బండతో కొట్టి చంపిన ఇద్దరు భార్యలు ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఘటన స్థానికుల సమాచారంతో విషయం…

Journalist was Killed : జర్నలిస్ట్‌ను చంపేసి సెప్టిక్ ట్యాంక్‌లో పడేశారు!

జర్నలిస్ట్‌ను చంపేసి సెప్టిక్ ట్యాంక్‌లో పడేశారు! Trinethram News : ఛత్తీస్‌గఢ్‌ : Jan 04, 2025, ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ లో దారుణ ఘటన జరిగింది. కాంట్రాక్టర్ అవినీతిని బయటపెట్టినందుకు జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్‌ను కొందరు దారుణంగా చంపేశారు. కాంట్రాక్టర్ సురేష్…

Red Sandalwood : తిరుమల కొండపై నుంచి ఎర్రచందనం తరలింపు

తిరుమల కొండపై నుంచి ఎర్రచందనం తరలింపు Trinethram News : తిరుమల : ఏపీలో ఎర్రచందనాన్ని రవాణా చేస్తున్న వైనం తిరుమలలో గురువారం వెలుగుచూసింది. తిరుమల నుంచి తిరుపతికి ఎర్రచందనాన్ని వాహనంలో రవాణా చేస్తూ పట్టుబడ్డారు. తిరుమల శిలాతోరణం నుంచి కారులో…

Stole Money from Temple : న్యూ ఇయర్ వేడుకలకు డబ్బుల కోసం.. ఆలయంలో చోరీ చేసిన ఇద్దరు స్నేహితులు

న్యూ ఇయర్ వేడుకలకు డబ్బుల కోసం.. ఆలయంలో చోరీ చేసిన ఇద్దరు స్నేహితులు Trinethram News : నిర్మల్ – భైంసాలోని నాగదేవత ఆలయంలో.. చుచుందు చెందిన విశాల్, సంఘ రతన్ అనే స్నేహితులు కలిసి నూతన సంవత్సర వేడుకలు చేసుకునేందుకు…

Restaurant Mafia : న్యూ ఇయర్ వేడుకలకు గోవాకు వెళ్లిన ఏపీ యువకుడిని కర్రలతో కొట్టి చంపిన రెస్టారెంట్ మాఫియా

న్యూ ఇయర్ వేడుకలకు గోవాకు వెళ్లిన ఏపీ యువకుడిని కర్రలతో కొట్టి చంపిన రెస్టారెంట్ మాఫియా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన Trinethram News : Goa : నూతన సంవత్సర వేడుకల కోసం తాడేపల్లిగూడెం నుండి గోవా వెళ్లిన ఎనిమిది…

పంజాగుట్టలో వ్యాపారవేత్తను కిడ్నాప్ చేసి హత్య చేసిన దుండగులు

పంజాగుట్టలో వ్యాపారవేత్తను కిడ్నాప్ చేసి హత్య చేసిన దుండగులు Trinethram News : Hyderabad : గత నెల 28న పంజాగుట్ట నుంచి అదృశ్యమైన వ్యాపారవేత్త విష్ణు రూపాని హైదరాబాద్ – పంజాగుట్టలో అదృశ్యమైన వ్యాపారవేత్త విష్ణు రూపాని మృతదేహం లభ్యం……

రాయచోటి (మం) మాధవరంలో కాల్పుల కలకలం

Trinethram News : అన్నమయ్య రాయచోటి (మం) మాధవరంలో కాల్పుల కలకలం. ఇద్దరు పాత సామాన్ల వ్యాపారులపై తుపాకీతో దుండగుల కాల్పులు. కాల్పుల్లో రమణ(30), హనుమంతు (50)కు తీవ్రగాయాలు. రాయచోటి ప్రభుత్వాస్పత్రికి బాధితుల తరలింపు. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

Guntur Murder Case : ఓల్డ్ గుంటూరు హత్య కేస్ లో ముద్దాయిలు అరెస్టు

ఓల్డ్ గుంటూరు హత్య కేస్ లో ముద్దాయిలు అరెస్టు… Trinethram News : గుంటూరు : నిందితుడికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదన్న కక్షతోనే హత్య మొత్తం 7 గురూ నిందితులను అరెస్టు చేసిన ఓల్డ్ గుంటూరు పోలీసులు… ముందుగా వేసుకున్న పథకం…

Mystery Case : అన్నదమ్ములను చంపిన సోదరి కేసులో వీడిన మిస్టరీ

అన్నదమ్ములను చంపిన సోదరి కేసులో వీడిన మిస్టరీ Dec 18, 2024, Trinethram News : ఆంధ్రప్రదేశ్ : గుంటూరు జిల్లా నకరికల్లు డబుల్ మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. తండ్రి సంపాదించిన ఆస్తి కోసం.. అన్నదమ్ములను సోదరే చంపేసినట్లు పోలీసులు…

Other Story

You cannot copy content of this page