పశుసంవర్ధక శాఖలో మరో స్కామ్..కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్న ఏసీబీ

ఆవుల కొనుగోలులో 3 కోట్ల నిధులు తమ బినామీ ఖాతాలోకి మళ్లించిన కాంట్రాక్టర్లు, పశుసంవర్ధక శాఖ అధికారులు.. ప్రభుత్వ నిధుల నుండి 8.5 కోట్లు గత ప్రభుత్వం విడుదల చేసింది.. ఆవులు అమ్మిన వ్యాపారులకు మాత్రం 4 కోట్ల రూపాయలు మాత్రమే…

గుత్తి పట్టణ శివారులోని కాసేపల్లి టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం

Trinethram News : అనంతపురం జిల్లా : గుత్తి పట్టణ శివారులోని కాసేపల్లి టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం. పశువులతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా 40 ఆవులతో పాటు ఇద్దరు వ్యక్తులు సంఘటనా స్థలంలోనే మృతి.

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పెద్దపులి సంచారం

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పెద్దపులి సంచారం.. వారం రోజులుగా బుట్టాయిగూడెం, నల్లజర్ల, ద్వారకాతిరుమల, దెందులూరు మండలాల్లో పెద్దపులి సంచారం.. అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చిన రైతులు.. పాదముద్రల ఆధారంగా పెద్దపులి సంచరిస్తున్నట్లు గుర్తింపు.. ఆవులపై దాడి చేసిన పులి.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని…

You cannot copy content of this page