Rice Smuggling : పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా స్వాధీనం

గోదావరిఖని మార్చి-12//త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు ఉదయం 8 గంటల సమయంలో , 5 ఇన్ క్లైన్, గోదావరిఖని లో అక్రమంగా తరలిస్తున్న 79.50 క్వింటాలు (160 బస్తాలు) 3,08,100 విలువ గల పిడిఎస్ బియ్యాన్ని డీసీఎం వంట తో సహా…

భారీగా పెరిగిన వంటనూనెల ధరలు

భారీగా పెరిగిన వంటనూనెల ధరలు.!! హైదరాబాద్, విశాఖపట్నం విజయవాడ : Trinethram News : దీపావళి పండుగకు ముందు వంటనూనెల ధరలు అమాంతం పెరిగాయి. గత నెలలో ₹100గా ఉన్న లీటర్ పామాయిల్ ధర ₹137కి చేరగా, సోయాబీన్ ₹120 నుంచి…

ఎన్టీపీసీభూనిర్వాసిుతుల వంటవార్పు కార్యక్రమానికి బిఆర్ఎస్ మద్దతు

ఎన్టీపీసీభూనిర్వాసిుతుల వంటవార్పు కార్యక్రమానికి బిఆర్ఎస్ మద్దతు రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఎన్టీపీసీభూనిర్వాసితులు 28 తేది సోమవారం రోజున నిర్వహిస్తున్నా వంట వార్పు కార్యక్రమానికి కు బి.ఆర్.ఎస్ పార్టీ మద్దతు తెలుపుతున్నామని మాజీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్…

Cylinder Prices : పెరిగిన వంటగ్యాస్ సిలిండర్ ధరలు

Increased cooking gas cylinder prices పండగల ముందు సామాన్య ప్రజల మీద భారం Trinethram News : ప్రతి నెలా మొదటి తేదీన LPG ధరల్లో మార్పులు చేస్తున్న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తాజాగా రేట్లను పెంచాయి.19 కేజీల కమర్షియల్…

Cooking Utensils : కళ్యాణపు శ్రీనివాస్ వంట పాత్రలు 30 వేల రూపాయల విలువగలవి

Kalyanapu Srinivas cooking utensils are worth 30 thousand rupees చొప్పదండి : త్రి నేత్రం న్యూస్ ఈరోజు ఆర్నకొండ శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి సంఘానికి ఇవ్వడం జరిగింది కళ్యాణం శ్రీనివాస్ ఆర్నకొండ భక్త మార్కండేయ పద్మశాలి సంఘం…

ప్రధాని మోదీ ఉమెన్స్ డే కానుక.. రూ.100 తగ్గిన వంటగ్యాస్ ధర

Trinethram News : దేశవ్యాప్తంగా మహిళలకు ఇది గుడ్‌న్యూస్. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం.. LPG సిలిండర్ ధరను రూ.100 తగ్గించింది. దీని వల్ల కొన్ని కోట్ల మంది ప్రయోజనం పొందుతారు. అసలే గ్యాస్, పెట్రోల్, డీజిల్…

నేడు రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ – 200 యూనిట్ల విద్యుత్ పథకం ప్రారంభం

Trinethram News : రంగారెడ్డి జిల్లా ఆరు గ్యారెంటీల్లో భాగంగా, మరో రెండు పథకాలకు ప్రభుత్వం నేడు శ్రీకారం చట్టనుంది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలను ఇవాళ ప్రారంభించనున్నారు.. చేవెళ్లలో ఈ రెండు పథకాలు…

వినియోగదారులకు పెద్ద ఊరట.. మరింత దిగిరానున్న వంటనూనె ధరలు!

వినియోగదారులకు పెద్ద ఊరట.. మరింత దిగిరానున్న వంటనూనె ధరలు! Trinethram News : వినియోగదారులకు పెద్ద ఊరటనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. గత ఏడాది కాలంగా ప్రజలు ద్రవ్యోల్బణంతో అల్లాడిపోతున్నారు. చాలా రోజులుగా ఎడిబుల్ ఆయిల్ విషయంలో వినియోగదారులు ఉపశమనం పొందుతున్నారు.కానీ…

Other Story

You cannot copy content of this page