అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం

International Literacy Day అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ అందజేసిన పల్లికొండ రాజేష్ చదువుకునే నిరుపేద విద్యార్థుల సౌకర్యార్థం భరోసా ఫౌండేషన్ ఆర్గనైజర్ నసీమా సేవలు అమూల్యమైనవి- ఫిషరీస్ చైర్మన్ పల్లికొండ రాజేష్ రామగుండం…

School Committee Elections : నేడు ఆంధ్ర ప్రదేశ్ స్కూల్ కమిటీ ఎన్నికలు

Andhra Pradesh School Committee Elections Today Trinethram News : ఆంధ్ర ప్రదేశ్ : 8th Aug 2024 ప్రతి తరగతి నుంచి ముగ్గురు సభ్యులుకమిటీ చైర్మన్‌, వైస్‌చైర్మన్లను ఎన్నుకోనున్న సభ్యులు50 శాతం విద్యార్థుల తల్లిదండ్రుల హాజరు తప్పనిసరి ఆంధ్రప్రదేశ్…

10వ తరగతి భౌతిక రసాయన శాస్త్రం సప్లిమెంటరీ పరీక్షకు 59 మంది హాజరు డిఈవో డి.మాధవి

59 students appeared for the 10th class physical chemistry supplementary examination DEO D. Madhavi పెద్దపల్లి,జూన్ -08 త్రినేత్రం న్యూస్ ప్రతినిధి 10వ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ భౌతిక రసాయన శాస్త్రం పరీక్షకు 59 మంది హాజరయ్యారని…

రోడ్డు ప్రమాదంలో టెన్త్ విద్యార్థినికి తీవ్ర గాయాలు

Trinethram News : భూపాలపల్లి జిల్లా:మార్చి 19భూపాలపల్లి జిల్లా కాటారం మండలం లోఈరోజు ఉదయం విషాద ఘటన చోటు చేసుకుంది. కొత్తపల్లి గ్రామానికి చెందిన తోటపెల్లి అక్షయ టెన్త్ పరీక్షలు రాసేందుకు పరీక్షా కేంద్రం కాటారంలోని ఉన్నత పాఠశాలకు వెళ్తోంది. తోట…

గుండెపోటు తో టెన్త్ విద్యార్థిని మృతి

కడప జిల్లా రాజుపాలెం మండలం కొర్రపాడు లో టెన్త్ విద్యార్థిని లిఖిత(15) గుండెపోటుతో మృతి చెందింది… నిన్న పరీక్ష రాసిన తర్వాత మధ్యాహ్నం భోజనం చేసి విద్యార్థులతో మాట్లాడుతూ బాలిక కుప్పకూలింది… వెంటనే పాఠశాల యాజమాన్యం విద్యార్థినిని ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే…

ఒకవైపు తండ్రి అంత్యక్రియలు.. మరోవైపు పదో తరగతి పరీక్షలు

రాజన్న సిరిసిల్ల – ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన శ్రవణ్ అనే విద్యార్థి తండ్రి రవి అనారోగ్య కారణాలతో మరణించాడు. ఈరోజు రవి అంత్యక్రియలు ఉండగా పుట్టెడు దుఃఖంలోనే శ్రవణ్ పరీక్షలకు హాజరై, దుఃఖాన్ని దిగమింగుకొని పరీక్ష రాసాడు.

తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి పదవ తరగతి పరీక్షలు షురూ

Trinethram News : హైదరాబాద్:మార్చి 18తెలుగు రాష్ట్రాల్లో నేటి నుండి పదో తరగతి 2024 పరీక్షలు ప్రారంభం కానున్నా యి. మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో టెన్త్‌ పరీక్షలు కొనసాగనున్నాయి. ఏడు…

గుండెపోటుతో 2వ తరగతి విద్యార్థి మృతి

Trinethram News : గుండెపోటుతో 2వ తరగతి విద్యార్థి మృతి చెందిన విషాద‌క‌ర సంఘ‌ట‌న ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఫిరోజాబాద్ న‌గ‌రంలోని హన్స్‌వాహిని పాఠశాలలో శనివారం మధ్యాహ్నభోజన సమయంలో విద్యార్థులంతా స్కూల్ ఆవరణలో ఆడుకుంటున్నారు. ఈ క్ర‌మంలో చంద్రకాంత్(8) అనే బాలుడు…

నెల 18 నుంచి 10వ తరగతి పరీక్షలు షురూ

రాత ప‌రీక్ష‌కు 5.08 ల‌క్షల మంది విద్యార్ధులు 2676 ఎగ్జామ్ సెంట‌ర్స్ అయిదు నిమిషాలు గ్రేస్ టైమ్ నిమిషం నిబంధ‌న స‌డ‌లింపు హైదరాబాద్:మార్చి 07తెలంగాణలో పదో తరగతి పరీక్షల హాల్‌ టికెట్లు రేపు విడుదల కానున్నాయి. ఈ నెల 18వ తేదీ…

You cannot copy content of this page