CITU : ఉపాదామి కూలీలు బకాయిలు తక్షణం చెల్లించండి

సిఐటియు వి. ఉమామహేశ్వరరావు డిమాండ్. అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 30: మాత్మ గాంధీ గ్రామీణ ఉపాదామి పథకం పనిచేస్తున్న కూలీలకు గత ఐదు వారాలుగ డబ్బులు చెల్లించలేదని తక్షణం చెల్లించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి ఉమామహేశ్వరరావు…

Martyrs’ Flag in Ranchi : జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో అమరవీరుల జెండా ఆవిష్కరణతో ప్రారంభమైన ఏఐసిడబ్ల్యుఎఫ్ 11వ జాతీయ మహాసభలు

మెండె శ్రీనివాస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి,రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు సిఐటియు అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్ సెన్ ఏఐసిడబ్ల్యూఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి డి డి రామానందన్, సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన…

CITU : రైల్వే కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తే ఊరుకోం సిఐటియు. వి ఉమామహేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్ అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 29 : అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో అరుకు కేకే లైన్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను రైల్వే బోర్డు ప్రకటించిన కనీస వేతనాలు జీవో అమలు చేయాలని లేబర్ కమిషనర్ కి…

CITU – సింగరేణిలో విద్యా వైద్యం పూర్తి స్థాయిలో మెరుగుపరచండి

సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. జీడికే-1&3, CSP-1 లలో ఉదయం ఏడు గంటలకు సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి కార్మికులతో మాట్లాడుతూ…

CITU : నంది గూడా గ్రామంలో సబ్ సెంటర్ ఏర్పాటు చేయండి

సిఐటియు వి. ఉమామహేశ్వరరావు. అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 22: సిపిఎం ప్రజా చైతన్య యాత్రలో భాగంగా శుక్రవారం మాడగడ పంచాయతీ నందిగూడ లో పర్యటించి సిపిఎం జిల్లా, కార్యదర్శి సభ్యులు వి ఉమామహేశ్వరరావు, మండల నాయకులు సింహాద్రి సమస్యలు…

CITU : అరుకు కేకే లైన్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు చట్ట ప్రకారం కనీస వేతనాలు అమలు చేయండి.(సిఐటియు) డిమాండ్

అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 21: కార్మికులకు జీవో ప్రకారం కనీస వేతనం అమలు అయ్యే విధంగా రైల్వే యాజమాన్యం కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలని రైల్వే కాంటాక్ట్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో డిమాండ్…

CITU : కార్మిక కుటుంబ సభ్యుల నివాస ప్రాంతాలపైన యజమాన్యం దృష్టి పెట్టాలి

తుమ్మల రాజారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక గోదావరిఖని పవర్ హౌస్ కాలనీ శివాలయం దగ్గర T2 క్వటర్స్ లలో “బస్తీ బాట” నిర్వహించడం…

Dharna : రెండవ రోజు ధర్నాలో అంగన్వాడిలు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీసులో అడిషనల్ కలెక్టర్ను సి ఐ టి యు ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. మాకు జీతాలు పెంచి మాకు న్యాయం చేయాలని,రెండు…

CITU : సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు హెచ్డీఫ్సీ బ్యాంకు ద్వారా జీతాలు చెల్లించాలి

వేల్పుల కుమారస్వామి, రాష్ట్ర కార్యదర్శ (SCKS – CITU). గోదావరిఖని మార్చి-13// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణి సంస్థ ఆర్జీ-1లోని సివిల్ విభాగం సెక్టర్ 2లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు హెచ్డీఫ్సీ బ్యాంకు ద్వారా జీరో అకౌంట్ ఖాతా ఓపెన్ చేసి…

CITU : ఆర్థిక సంక్షోభానికి కారణం ప్రభుత్వం అందుకు కార్మిక సమస్యలు ఫణంగా పెట్టాలా?

తుమ్మల రాజారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు సింగరేణి పౌల్ట్రీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో జీడీకే -2&2A, ఒసిపి-5, ఏరియా హాస్పిటల్ ఉద్యోగస్తులను కలిసిన రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,స్ట్రక్షరాల…

Other Story

<p>You cannot copy content of this page</p>