MP met with CM : సీఎంతో ఎంపీ భేటీ

తేదీ : 19/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రు న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఢిల్లీ లో జరిగిన తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సమావేశంలో సహచర ఎంపీల తో కలిసి ఏలూరు ఎంపీ పుట్టా. మహేష్ కుమార్…

Chief Minister’s Assistant : ముఖ్యమంత్రి సహాయనిది

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 19 : కూకట్పల్లి నియోజకవర్గంలోని ఫతేనగర్ డివిజన్ (118) చెందిన జి .రామకృష్ణ కి 60,000/- రూపాయల చెక్కు మంజూరైనవి .కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిదికి ధరకాస్తూ చేసుకోగ…

Rajiv Yuva Vikas : రాజీవ్ యువ వికాసంకు దరఖాస్తులు స్వీకరణ

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మాజీ సర్పంచ్ కారం సుధీర్ రాజీవ్ యువ వికాసం పేరుతో 6000 కోట్లతో తెలంగాణ రాష్ట్రంలోని ఐదు లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్…

CM Chandrababu : హిందీ, ఇంగ్లీషు నేర్చుకుంటే తప్పేంటీ- నేరిస్తే ఢిల్లీతో కమ్యూనికేషన్ ఈజీ

Trinethram News : Andhra Pradesh : హిందీ వ్యతిరేకంగా తమిళనాడులో పెద్ద ఉద్యమంలో జరుగుతోంది. ఏకంగా అక్కడ రూపాయి సింబల్ హిందీలో ఉందని మార్చేసి రూ అని తమిళంలో పెట్టారు. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.…

Vision Document : ప్రతి నియోజవర్గానికీ విజన్ డాక్యుమెంట్

ఎమ్మెల్యే చైర్మన్‌గా అభివృద్ధి ప్రణాళికల అమలు స్పెషల్ ఆఫీసర్‌గా జిల్లా స్థాయి అధికారి నియామకం పైలట్‌ ప్రాజెక్టుగా 4 నియోజకవర్గాలకు విజన్ సిద్ధం… త్వరలో మిగిలిన వాటికి రూపకల్పన శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజెంటేషన్ త్రిభాషా సూత్రంపై రాద్ధాంతం వద్దని హితవు…

Chief Minister’s Assistant : ముఖ్యమంత్రి సహాయనిది

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 14 : కూకట్పల్లి నియోజకవర్గంలోని బేగంపేట్ డివిజన్ (149) చెందిన గంశత్ రౌత్ కు60,000/- రూపాయల చెక్కు మంజూరైనవి .కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిదికి ధరకాస్తూ చేసుకోగ 60,000/-…

Happy Holi : రాష్ట్ర ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు

తేదీ : 14/03/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని , ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కృత్రిమ రంగులను ఉపయోగించే పద్ధతిని సూచించడం జరిగింది. ఈ పండుగను ఆనందంగా జరుపుకోవాలని ,…

Mahila Shakti Buses : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

Trinethram News : 2.5 శాతం డీఏ ప్రకటించిన మంత్రి పొన్నం ప్రభాకర్ డీఏ ప్రకటనతో ప్రతి నెల ఆర్టీసీపై రూ.3.6 కోట్లు అదనపు భారం మరోవైపు.. మహిళా దినోత్సవం సందర్భంగా రేపు ఇందిరా మహిళా శక్తి బస్సులు ప్రారంభం మండల…

MLA Nallamilli : రైతు సంక్షేమం కొరకు సాయి శక్తులు పాటుపడతా ఎమ్మెల్యే

త్రినేత్రం న్యూస్ :మార్చ్ 6: నెల్లూరు జిల్లా : కావలి. రైతు హితంకోసం నిరంతరం శ్రమించే ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నేతృత్వంలో మంచి ప్రభుత్వం మనది మంచి వర్షాలు పడ్డాయి.. పంట బాగానే వస్తోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా…

CM Chandrababu : గ్రీన్ హైడ్రోజన్ ప్లాంటును ప్రారంభించిన ముఖ్యమంత్రి

తేదీ : 03/03/2025. తిరుపతి జిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరుపతిలో ఏర్పాటు చేసినటువంటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంటును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించడం జరిగింది. హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ సంస్థరూ. వేయికోట్లతో ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేసింది.…

Other Story

You cannot copy content of this page