ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల

ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల.. ఏఐసీసీ ఇచ్చిన నియామకపత్రాన్ని షర్మిలకు అందించిన గిడుగు రుద్రరాజు, రఘువీరా.. కాసేపట్లో షర్మిల అధ్యక్షతన ఏపీసీసీ కార్యవర్గ సమావేశం.. షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే ఆర్కేఆర్కేకి కండువా కప్పి పార్టీలోకి…

ఆ సిద్ధాంతాల కోసం ఆఖరి వరకు నిలబడతాను: షర్మిల

ఆ సిద్ధాంతాల కోసం ఆఖరి వరకు నిలబడతాను: షర్మిల ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా షర్మిల నియామకం తండ్రి ఆశీస్సుల కోసం ఇడుపులపాయ వచ్చిన వైఎస్సార్ తనయ వైఎస్సార్ ఆశయాలన్నీ సిద్ధించాలన్న షర్మిల రాహుల్ గాంధీని ప్రధాని చేసేవరకు పోరాటం ఆగదని…

దీనిపై మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే సుప్రీంకోర్టును ఆశ్రయించారు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని వర్గమే అసలైన శివసేన అంటూ స్పీకర్‌ రాహుల్‌ నర్వేకర్‌ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. దీనిపై మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

పీసీసీ చీఫ్ పదవిని అప్పగించడం ద్వారా నాపై నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు: షర్మిల

పీసీసీ చీఫ్ పదవిని అప్పగించడం ద్వారా నాపై నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు: షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల నియామకం కాంగ్రెస్ కు పునర్ వైభవం తీసుకొస్తానని ప్రకటన ప్రతి కాంగ్రెస్ సైనికుడితో కలిసి పనిచేస్తానని వెల్లడి

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్’ యాత్రకు శ్రీకారం చుట్టారు

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్’ యాత్రకు శ్రీకారం చుట్టారు. తీవ్ర అలర్లు చెలరేగిన మణిపుర్​ నుంచి యాత్రను మొదలుపెట్టారు. గత ఏడాది కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో పేరుతో…

రేపు భోగి మంటల కార్యక్రమంలో పాల్గొననున్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్

రేపు భోగి మంటల కార్యక్రమంలో పాల్గొననున్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘తెలుగుజాతికి స్వర్ణయుగం-సంక్రాంతి సంకల్పం’ పేరుతో రాజధాని గ్రామం మందడంలో భోగి మంటల కార్యక్రమం. రేపు(14.01.2023) ఉదయం 7 గంటలకు గోల్డెన్ రూల్ స్కూల్ లో…

Other Story

You cannot copy content of this page