Cabinet Meeting : ఇవాళ కేంద్ర కేబినెట్ భేటీ

Central cabinet meeting today ఇవాళ కేంద్ర కేబినెట్ భేటీ Trinethram News : Delhi : Jul 18, 2024, ప్రధాని మోదీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర మంత్రివర్గం భేటీ కానుంది. ఉదయం 10.30కి ప్రారంభమయ్యే ఈ సమావేశంలో బడ్జెట్…

నేడు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం

Trinethram News : సాయంత్రం నాలుగు గంటలకు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరగనున్న సమావేశం ఇప్పటివరకు రెండు జాబితాలో మొత్తం 82 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ మూడవ జాబితా పై సాయంత్రం కసరత్తు చేసి రేపు అభ్యర్థులను ప్రకటన చేసే…

ఏపీ కాంగ్రెస్‌ కీలక సమావేశం

Trinethram News : మంగళగిరి సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో న్యాయ సాధన ప్రతిజ్ఞ పేరుతో షర్మిల అధ్యక్షతన జరిగే సమావేశానికి హాజరుకానున్న సీనియర్‌ నేతలు, ఆశావహులు

సీఎం జగన్‌ అధ్యక్షతన కొనసాగుతున్న వైఎస్సార్‌సీపీ కీలక భేటీ

Trinethram News : అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన వైఎస్సార్‌సీపీ కీలక భేటీ కొనసాగుతోంది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు.. రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 175కు 175 శాసన సభ, 25కు 25 లోక్‌సభ…

ఈ నెల 19న GHMC సర్వసభ్య సమావేశం

సోమవారం ఉదయం 10 గంటలకు మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జరగనున్న మీటింగ్. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు GHMC కౌన్సిల్ మీటింగ్. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి GHMC కౌన్సిల్ మీటింగ్…

గౌరవ మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి గారి అధ్యక్షతన కమీషనర్ రామకృష్ణ రావు ,ఎస్.

ఈరోజు గౌరవ మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి గారి అధ్యక్షతన కమీషనర్ రామకృష్ణ రావు ,ఎస్. ఈ సత్యనారాయణ గారితో కలిసి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో NMC ఆయా విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ…

సమ్మెకు సై… ఏపీ జేఏసీ అధ్యక్షతన 104 ఉద్యోగ సంఘాల కీలక సమావేశం

ఉద్యమ శంఖారావం పోస్టర్ విడుదల చేసిన జేఏసీ నేతలు … ఉద్యమ కార్యాచరణ వెల్లడించిన బండి శ్రీనివాసరావు. ఈ నెల 14 నుంచి ఉద్యమం… ఈ నెల 27న ఛలో విజయవాడ.. ప్రభుత్వం స్పందించకపోతే సమ్మె

ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్

Trinethram News : నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రులు సమావేశం కానున్నారు. సచివాలయంలో మధ్యాహ్నం 3.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది.. ఇందిరమ్మ ఇళ్ల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం…

సచివాలయంలో 4వ తేదీ ఆదివారం నాడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది

హైదరాబాద్‌: సచివాలయంలో 4వ తేదీ ఆదివారం నాడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన 6 హామీల్లో ఇప్పటికే రెండింటిని అమలు చేయగా.. మరో రెండింటి అమలుపై ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు.…

ఢిల్లీ లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం

ఢిల్లీ లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం ఢిల్లీ లో జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షతన రెండు రోజుల పాటు జరగనున్నాయి. జనవరి 29న రీట్రీట్ వేడుకతో ముగుస్తాయి. ఢిల్లీలో రిపబ్లిక్…

Other Story

You cannot copy content of this page