టీఎస్ పీఎస్సీ చైర్మన్ గామాజీ డిజిపి

టీఎస్ పీఎస్సీ చైర్మన్ గామాజీ డిజిపి❓️ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ టీఎస్‌పీఎస్సీ, ఛైర్మన్‌ నియామకంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అయితే రిటైర్డ్ ఐపీఎస్‌ అధికారి ఈ పదవిలో నియమితులయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పదవికి మాజీ డీజీపీ…

అయోధ్య చేరుకున్న టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి

అయోధ్య చేరుకున్న టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి అయోధ్యలో జరగనున్న రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి చేరుకున్నారు. అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యాక్రమానికి విచ్చేయాల్సిందిగా ఆహ్వానం రావడంతో అయోధ్యకు వెళ్లిన…

శ్రీ ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్ గారికి” సామాజిక సేవ కార్యక్రమాలను గుర్తించి

“శ్రీ ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్ గారికి” సామాజిక సేవ కార్యక్రమాలను గుర్తించి “గౌరవ డాక్టరేట్” ప్రధానం చేసిన “యునైటెడ్ థియోలాజికల్ రీసెర్చ్ యూనివర్శిటీ “ భవిష్యత్ తరాల కోసం ఆరాటపడే మనస్తత్వం ఉన్న శ్రీ తాడోజు…

మీడియా అకాడమీ చైర్మన్‌ పోస్ట్‌పై కొనసాగుతున్న సస్పెన్స్!

Trinethram News : హైదరాబాద్: కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో నామినేటెడ్ పోస్టుల భర్తీకి కసరత్తు మొదలైంది. మీడియా అకాడమీ చైర్మన్‌గా ఎవరిని నియమిస్తారంటూ జర్నలిస్టు వర్గాల్లో చర్చ జరుగుతున్నది.ఏ జర్నలిస్టు యూనియన్‌తో సంబంధాలు లేకుండా తటస్థంగా ఉండే సీనియర్ జర్నలిస్టును నియమించాలనే…

గుంటూరు పై ఆసక్తి చూపుతున్న అలీ

Trinethram News : అమరావతి కొనసాగుతున్న వైసీపీ అభ్యర్ధుల ఎంపిక పై కసరత్తు .. ఈసారి ముస్లిం లకు ఒక ఎంపి స్థానం ఇచ్చే యోచన లో వైసీపీ.. గుంటూరు,నంద్యాల లో ఒక స్థానం లో ఇచ్చే యోచన. కొలిక్కి రాని…

సి .ఆర్ మీడియా అకాడమీ చైర్మన్ పదవి కి కొమ్మినేని శ్రీనివాసరావు రాజీనామా

సి .ఆర్ మీడియా అకాడమీ చైర్మన్ పదవి కి కొమ్మినేని శ్రీనివాసరావు రాజీనామా Trinethram News : విజయవాడ : సి .ఆర్ మీడియా అకాడమీ చైర్మన్ పదవికి వ్యక్తిగత కారణాల దృష్ట్యా రాజీనామా ఇవ్వనున్నట్లు కొమ్మినేని శ్రీనివాస రావు ప్రకటించారు.…

టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్‌ విడుదల

టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్‌ విడుదల తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ఛైర్మన్‌, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నెల 18వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌…

తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులకు మనవి

తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులకు మనవి స్వర్గీయ నందమూరి తారకరామారావు శత జయంతి వేడుకల సందర్భంగా ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ & వెబ్సైట్ కమిటీ వెలువరించిన మూడు గ్రంథాలపై సమాలోచన కార్యక్రమం రేపు సాయంత్రం 4 గంటలకు కమ్మ కళ్యాణ…

Other Story

You cannot copy content of this page