265 మంది మహిళా సైనికుల పరాక్రమం

265 మంది మహిళా సైనికుల పరాక్రమం కర్తవ్య పథ్‌లో కొనసాగుతున్న గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో భాగంగా భారత ఆర్మీకి చెందిన మహిళా సైనికులు తమ సత్తా చాటారు. కేంద్ర బలగాల్లోని 265 మంది మహిళా సైనికులు ‘నారీశక్తి’లో భాగంగా మోటార్‌సైకిళ్లతో అద్భుత…

గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను (2024) ప్రకటించింది.

దిల్లీ: గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను (2024) ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. ప్రముఖ సినీ నటుడు చిరంజీవి , మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తో పాటు…

కేంద్ర ప్రభుత్వం తనను పద్మవిభూషణ్‌ కు ఎంపిక చేసినందుకు చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు

Trinethram News : హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం తనను పద్మవిభూషణ్‌ కు ఎంపిక చేసినందుకు చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. ఈమేరకు ఎక్స్‌(ట్విటర్‌)లో వీడియో విడుదల చేశారు. ‘‘పద్మవిభూషణ్‌ అవార్డు వచ్చిందని తెలిసిన క్షణం ఏం మాట్లాడాలో, ఎలా స్పందించాలో తెలియని…

జనసేన పార్టీకి గాజుగ్లాసు గుర్తును ఖరారు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

Trinethram News : అమరావతి జనసేన పార్టీకి గాజుగ్లాసు గుర్తును ఖరారు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. వచ్చే ఎన్నికల్లో జనసేన అభ్యర్థులకు గాజుగ్లాసు గుర్తు కేటాయించాలని ఆదేశం.. సీఈసీ ఉత్తర్వుల కాపీలను పవన్‌ కల్యాణ్‌కు అందించిన పార్టీ లీగల్‌ సెల్‌

జనసేనకు గాజు గ్లాసు గుర్తును ఖరారు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

జనసేనకు గాజు గ్లాసు గుర్తును ఖరారు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. గుంటూరు : జనసేన పార్టీకి గాజు గ్లాసును గుర్తుగా ఖరారు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ ఉత్తర్వులు ఈ-మెయిల్ ద్వారా జనసేన పార్టీ…

బెజవాడ సెంట్రల్‌లో కీలక పరిణామాలు

విజయవాడ బెజవాడ సెంట్రల్‌లో కీలక పరిణామాలు.. మల్లాది విష్ణుతో భేటీ అయిన వెల్లంపల్లి శ్రీనివాస్.. విష్ణు వర్గం వెల్లంపల్లికి సహకరించలేమని చెప్పినట్టు సమాచారం.. మళ్లీ మొదటికి వచ్చిన సెంట్రల్ సీటు పంచాయితీ.

విజయవాడ సెంట్రల్‌లో వంగవీటి రాధాపై పోస్టుల కలకలం

విజయవాడ సెంట్రల్‌లో వంగవీటి రాధాపై పోస్టుల కలకలం.. సెంట్రల్‌ నియోజకవర్గం వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్న మెసేజ్‌లు.. రాధా టార్గెట్‌గా సర్క్యూలేట్ అవుతున్న మెసేజ్‌లు.. రాధాను టీడీపీ నమ్మకపోవడానికి కారణాలు ఇవే అంటూ మెసేజ్‌లు.. సోషల్ మీడియాలో పోస్టుల వ్యవహారంపై రాధా…

జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో కన్వీనర్ గా నిశ్శంకరావు శ్రీనివాసరావు

జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో కన్వీనర్ గా నిశ్శంకరావు శ్రీనివాసరావు శనివారం జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నిశ్శంకరావు శ్రీనివాసరావు గారిని సెంట్రల్ ఆంధ్ర కో కన్వీనర్ గా నియమిస్తూ జనసేన పార్టీ ఉత్తర్వులు…

ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం

ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వేదికగా ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ వర్గీకరణకు కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది.. కేంద్ర కేబినెట్ కార్యదర్శి…

విశాఖపట్నం సెంట్రల్ జైల్లో నేటి నుంచి నిరాహారదీక్షకు దిగనున్న శ్రీనివాస్

Trinethram News : విశాఖపట్నం సెంట్రల్ జైల్లో నేటి నుంచి నిరాహారదీక్షకు దిగనున్న శ్రీనివాస్ (శ్రీనివాస్ ఏపీ సీఎం జగన్‌పై కోడి కత్తితో దాడి చేసిన ఘటనలో నిందితుడిగా ఉన్నాడు) శ్రీనివాస్ కు మద్దతుగా విజయవాడలో నేటి నుంచి ఆమరణ నిరహార…

You cannot copy content of this page