CM Chandrababu : రోడ్లు భవనాల శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు చర్చించారు

CM Chandrababu discussed with officials of Roads and Buildings Department Trinethram News : అమరావతి భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు 186 కోట్లు. వివిధ జిల్లాల్లో గుంతల పూడికతీత పనులకు మరో రూ.290…

New Building : నూతన భవనం నుండి తహసిల్దార్ కార్యకలాపాలు జిల్లా కలెక్టర్ కోయ హర్ష

Tehsildar activities from the new building District Collector Koya Harsha పెద్దపల్లి, ఆగస్టు -08 : త్రినేత్రం న్యూస్ ప్రతినిధి పెద్దపల్లి తహసిల్దార్ కార్యాలయ కార్యకలాపాలు ఇకనుంచి నూతన భవనంలో కొనసాగుతాయని జిల్లా కలెక్టర్ కోయ హర్ష అన్నారు.…

Reddy Sangam Building : రెడ్డి సంఘం భవన నిర్మాణానికి జైదుపల్లి హన్మంత్ రెడ్డి ఆర్థిక సహయం

Jaidupalli Hanmanth Reddy provided financial support for the construction of the Reddy Sangam building Trinethram News : ధారూర్ మండలం మాజీ PACS చైర్మన్ ,వికారాబాద్ జిల్లా వాళీబాల్ అసోసియేషన్ చైర్మన్ గౌరవ జైదుపల్లి హన్మంత్…

School Building Collapse : స్కూల్ భవనం కూలి::22 మంది విద్యార్థులు మృతి

School building collapse: 22 students killed నైజీరియా : జులై 13ఉత్తర మధ్య నైజీరియాలో శుక్రవారం ఉదయం పెను ప్రమాదం సంభవిం చింది.రెండంతస్తుల పాఠశాల భవనం కూలి పోయింది. తరగతులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది ఈ…

కొత్త ఎంపీలకోసం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్న పార్లమెంటు !

The Parliament is getting ready for the new MPs! Trinethram News : జూన్ 4 నుంచే ఎంపీలు వచ్చే అవకాశం ! లోక్‌సభ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. మరో రెండు దశల్లో ఎన్నికలు పూర్తవగానే జూన్…

తైవాన్‌లో భూకంపం భారీ విధ్వంసం, కుప్ప కూలిన భవనాలు.. జపాన్‌లో సునామీ హెచ్చరిక జారీ

Trinethram News : తైవాన్ భూకంప పర్యవేక్షణ ఏజెన్సీ 7.2 తీవ్రతను నమోదు చేయగా, US జియోలాజికల్ సర్వే 7.4గా పేర్కొంది. భూకంప కేంద్రం హువాలిన్ నగరానికి దక్షిణంగా 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. హువాలిన్‌లో భవనాల పునాదులు కదిలాయి. రాజధాని…

ఏడుగురు అక్కాచెల్లెళ్లు పోలీసులే

Trinethram News : బీహార్ :మార్చి 27బిహార్ లోని ఛప్రా పట్టణా నికి చెందిన కమల్ సింగ్, శారదాదేవి దంపతులకు ఏడుగురు కుమార్తెలు,ఒక కుమారుడు. తల్లిదండ్రులు కష్టపడి చదివించడంతో ఏడుగురు కుమార్తెలు పోలీసు ఉద్యోగాలను సాధించారు. ఆబ్కారీ శాఖ, కేంద్ర సాయుధ…

నేడు నూతన హైకోర్టు భవన నిర్మాణానికి శంకుస్థాపన

Trinethram News : హైదరాబాద్:మార్చి 27తెలంగాణ రాష్ట్ర నూతన హైకోర్టు భవనానికి నేడు శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ హాజరు కానున్నారు. కొత్త హైకోర్టు నిర్మాణం కోసం హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌…

కోల్‌కతా లో కుప్పకూలివ ఐదంతస్తుల భవనం : ఇద్దరు మృతి

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతా లో నిర్మాణంలో ఉన్న ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరో పది మందిని సహాయక సిబ్బంది కాపాడారు. శిథిలాల కింద మరికొంత మంది ఉండొచ్చని…

Other Story

You cannot copy content of this page