TTD : టీటీడీ పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు
Trinethram News : ఈరోజు అన్నమయ్య భవనంలో జరిగిన తితిదే ధర్మకర్తల మండలి సమావేశం తీర్మానాలు వివరించిన ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు.రూ.5258.68 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్కు ఆమోదం.రాష్ట్రాల రాజధానుల్లో ఆలయాలు నిర్మించాలని నిర్ణయం.ఇతరదేశాల్లోనూ శ్రీవారి ఆలయాలు నిర్మించాలని…