BRICS : బ్రెజిల్ వేదికగా బ్రిక్స్ సదస్సు

Trinethram News : బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు బ్రెజిల్లోని రియోడి జనీరోలో జరుగనున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. జులై 6, 7 తేదీల్లో ఈ బ్రిక్స్ సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి మౌరో వియోరా పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల…

AP News : రూపాయలు 41 కోట్లు పలికిన గిత్త

తేదీ : 15/02/2025. ఒంగోలు : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒంగోలు గిత్త భారీ ధర పలకడం జరిగింది. బ్రెజిల్ లో ఇటీవల మేలు జాతి పశువుల వే లం పాట నిర్వహించారు. ఈ వేలంలో…

PM Modi left for India : మూడు దేశాల పర్యటన ముగించుకుని భారతదేశానికి బయలుదేరిన ప్రధాని మోడీ

మూడు దేశాల పర్యటన ముగించుకుని భారతదేశానికి బయలుదేరిన ప్రధాని మోడీ ప్రధాని నరేంద్ర మోదీ గయానా పర్యటన ముగించుకుని స్వదేశానికి బయలుదేరారు. ఈ పర్యటన సందర్భంగా ఆయన ఇండియా-కరేబియన్ కమ్యూనిటీ సమ్మిట్‌కు సహ అధ్యక్షుడిగా వ్యవహరించారు.. ద్వైపాక్షిక చర్చలు జరిపారు. నైజీరియా,…

Modi’s Key Meetings : ప్రపంచ దేశాధినేతలతో మోదీ కీలక భేటీలు

ప్రపంచ దేశాధినేతలతో మోదీ కీలక భేటీలు.. Trinethram News : బ్రెజిల్‌లోని రియో డి జనిరోలో జరుగుతున్న జీ 20 సదస్సులో (G20 Summit) భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) పాల్గొన్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే ఆయన…

PM Modi to G-20 : జీ-20 సదస్సుకు ప్రధాని మోడీ

జీ-20 సదస్సుకు ప్రధాని మోడీ Trinethram News : Nov 13, 2024, ప్రధాని నరేంద్ర మోడీ మూడు దేశాల్లో పర్యటనకు షెడ్యూల్‌ ఖరారైంది. ఈ నెల 16 నుంచి 21వ తేదీ వరకు నైజీరియా, బ్రెజిల్‌, గయానాల్లో పర్యటించనున్నట్లు విదేశాంగశాఖ…

వరదలు కారణంగా 120 మందికి పైగా ప్రాణాలు కొలిపోయారు

బ్రెజిల్ లో భారీ వర్షాలు కురవడంతో ఆ ప్రాంతాలు అన్ని నీటమునిగాయి. వరదలు కారణంగా 120 మందికి పైగా ప్రాణాలు కొలిపోయారు. 756 మంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు, 141 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.

Other Story

You cannot copy content of this page