Crossfire : బోర్డర్ లో ఎదురు కాల్పులు

జమ్మూ కాశ్మీర్‌ : ఏప్రిల్ 12 : జమ్మూ కాశ్మీర్‌లోని అఖ్నూర్ సెక్టార్‌లో ఈరోజు ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు ప్రయత్నాన్ని భారత సైన్యం తిప్పికొట్టింది. ఈ కాల్పుల్లో ఒక సైనికుడు తీవ్రంగా గాయపడ్డాడు. నియంత్రణ రేఖ…

Earthquake in Tibet : భారీ భూకంపానికి టిబెట్ దేశంలో 53 మంది మృతి

భారీ భూకంపానికి టిబెట్ దేశంలో 53 మంది మృతి Trinethram News : టిబెట్ : మంగళవారం ఉదయం నేపాల్-టిబెట్(Tibet) దేశాల సరిహద్దులను భారీ భూకంపం వణికించింది. హిమాలయ దేశాల్లో 7.1 తీవ్రతో భూకంపం సంభవించింది. ఈ ప్రకృత్తి విపత్తు కారణంగా…

Statue of Chhatrapati Shivaji : చైనా సరిహద్దుల్లో ఛత్రపతి శివాజీ విగ్రహం

చైనా సరిహద్దుల్లో ఛత్రపతి శివాజీ విగ్రహం Trinethram News : చైనా సరిహద్దుల్లో ఉన్న పాంగాంగ్ సరస్సు ఒడ్డున భారత సైన్యం ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించింది. శౌర్యపరాక్రమాలు, దూరదృష్టికి శివాజీ మహారాజ్ చిహ్నమని సైన్యాధికారులు తెలిపారు. 14,300 అడుగుల…

Kailas Mansarovar Yatra : కైలాస్ మానసరోవర్ యాత్రకు లైన్ క్లియర్

కైలాస్ మానసరోవర్ యాత్రకు లైన్ క్లియర్ Trinethram News : భారత్-చైనా సరిహద్దుఅంశాల పై మరో కీలక ముందడుగు పడింది. జిజాంగ్ (టిబెట్) ప్రాంతంలో కైలాస్ మానసరోవర్ యాత్ర తిరిగి ప్రారంభించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. అజిత్ దోవల్, చైనా విదేశాంగ…

సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ చెరువులో యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్!

సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ చెరువులో యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్! కలం నిఘా: న్యూస్ ప్రతినిధి సంగారెడ్డి జిల్లా: డిసెంబర్ 14దేశ సరిహద్దుల్లో బాంబుల తో గర్జనలు చేసే యుద్ధ ట్యాంకర్లు..ఈరోజు సంగా రెడ్డి జిల్లా మల్కాపూర్ చెరువులో ప్రత్యక్షమయ్యా యి.…

High Court : ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు Trinethram News : Andhra Pradesh : ట్రాఫిక్ చలాన్ కట్టకపోతే ఇళ్లకు విద్యుత్, నీళ్ల సరఫరా ఆపేయాలని ఆదేశాలు ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాల డ్రైవర్లు తెలంగాణ సరిహద్దుకు వెళ్లగానే సీట్ బెల్ట్…

ప్రశాంతంగా ముగిసిన పిఎల్జిఏ 24 వ మవోయిస్ట్ అమరవీరులవారోత్సవాలు.ఊపిరి పీల్చుకున్న సరిహద్దు గ్రామాలు

ప్రశాంతంగా ముగిసిన పిఎల్జిఏ 24 వ మవోయిస్ట్ అమరవీరులవారోత్సవాలు.ఊపిరి పీల్చుకున్న సరిహద్దు గ్రామాలు అల్లూరి సీతారామరాజు జిల్లా (అరకు వేలి )మండలం,త్రినేత్రం న్యూస్.డిసెంబర్ 10 : డిసెంబర్ రేండు నాటికి (ప్రజ విముక్తి గెరిల్లా సైన్యం) పి ఎల్ జి ఏ,…

పంజాబ్ రైతుల ఢిల్లీ మార్చ్ వాయిదా

పంజాబ్ రైతుల ఢిల్లీ మార్చ్ వాయిదా Trinethram News : శంభు సరిహద్దు వద్ద భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన రైతు సంఘం నేతలు ఈరోజు చేపట్టిన ఢిల్లీ మార్చ్ లో పోలీసులు జరిపిన కాల్పుల్లో 6 రైతులకు గాయాలు కావడంతో ఢిల్లీ…

లంచ్ బ్రేక్.. 321 పరుగుల ఆధిక్యంలో భారత్

లంచ్ బ్రేక్.. 321 పరుగుల ఆధిక్యంలో భారత్ Trinethram News : Nov 24, 2024, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో బాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. మూడో రోజు లంచ్ బ్రేక్ సమాయానికి ఒక…

ఏడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా

ఏడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా Trinethram News : Nov 22, 2024, బోర్డర్ – గావస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత బౌలర్లు విజృంభించారు. బారత బౌలర్ల ధాటికి ఆసీస్ 59 పరుగులకే 7…

Other Story

You cannot copy content of this page