Madipelli Mallesh : లబ్ధిదారులకు మిషన్ భగీరథ మంచినీళ్ళ పంపు పాస్ బుక్ లను అందజేసిన రెండోవ డివిజన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని రెండవ డివిజన్ ఇందిరమ్మ కాలనీ, పీకే రామయ్యా కాలని,ఆటో కాలనిలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ మంచినీళ్లు అందియాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యేగా గెలిచిన 15 రోజులకే.మొట్ట మొదటిగా…