National Award : జాతీయ అవార్డు అందుకున్న ఈదునూరి శంకర్

Eidunuri Shankar who received the National Award త్రినేత్రం న్యూస్ ప్రతినిధి అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో సోమవారం ఆల్ ఇండియా యూత్ ఫౌండేషన్ టీం జన్నత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని భారతీ విద్యాపీట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో…

జాతీయ అవార్డ్‌ గ్రహీత ‘దాసి’ సుదర్శన్‌ కన్నుమూత

Trinethram News : Apr 02, 2024, జాతీయ అవార్డ్‌ గ్రహీత ‘దాసి’ సుదర్శన్‌ కన్నుమూతటాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. తెలుగు ఇండస్ట్రీ నుంచి 1988లో ‘దాసి’ సినిమాకు ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా జాతీయ అవార్డు దక్కించుకున్న దాసి సుదర్శన్‌ (73)…

ఆడ్వాణీకి భారతరత్న ప్రదానం.. ఇంటికి వెళ్లి అందజేసిన రాష్ట్రపతి

Trinethram News : దిల్లీ: భాజపా అగ్రనేత, మాజీ ఉపప్రధాని లాల్‌కృష్ణ ఆడ్వాణీకి అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ను ప్రదానం చేశారు.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆదివారం స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి అవార్డు అందజేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న…

ప్రధాని మోదీ కి భూటాన్‌ అత్యున్నత పౌర పురస్కారం

Trinethram News : థింపూ: భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం భూటాన్‌ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్‌ ఆఫ్‌ ది డ్రూక్‌ గ్యాల్పో’ను అందుకున్నారు. భూటాన్‌ రాజు జిగ్మే ఖేసర్‌ నాంగ్యేల్‌ వాంగ్‌చుక్‌ దీన్ని ప్రదానం చేశారు. దీంతో ఈ…

ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కి జాతీయ పురస్కారం

Trinethram News : విశాఖపట్నం మార్చి 19: ఆంధ్రవిశ్వవిద్యాలయం హిందీ విభాగం గౌరవ ఆచార్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఇంటలెక్చువల్ ఆఫ్ ది ఇయర్ – 2024 పురస్కారం లభించింది. రిఫాసిమెంటో ఇంటర్నేషనల్ సంస్థ బోర్డ్…

సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు కార్యక్రమాలు

Trinethram News : మధ్యాహ్నం బేగంపేట ఎయిర్ పోర్ట్ లో ప్రధానికి వీడ్కోలు పలుకనున్న సీఎం. సచివాలయంలో పశు సంవర్ధక, మత్స్య శాఖపై సమీక్ష సమావేశం సాయంత్రం 6 గంటలకు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో పొత్తూరి వెంకటేశ్వరరావు స్మారక…

హెల్త్‌ కేర్, లైఫ్ సైన్సెస్ బయో ఏషియా 2024 సదస్సును ముఖ్యమంత్రి రేవంత్ అనుముల ప్రారంభించారు.

హెల్త్‌ కేర్, లైఫ్ సైన్సెస్ బయో ఏషియా 2024 సదస్సును ముఖ్యమంత్రి రేవంత్ అనుముల ప్రారంభించారు. నోబెల్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ గ్రెగ్ ఎల్ సెమెంజా ఈ ఏడాది జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపికయ్యారు. ప్రారంభోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి ఏ.…

ఎంపీ విజయసాయిరెడ్డికి ‘సంసద్‌ మహారత్న’ అవార్డు

Trinethram News : ఢిల్లీ ఎంపీ విజయసాయిరెడ్డికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌, జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హాన్స్‌రాజ్ అహిర్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ఈ అవార్డును ప్రదానం చేశారు. టూరిజం, రవాణా, సాంస్కృతిక…

You cannot copy content of this page