పత్రికా కార్యాలయం పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలంటూ డిమాండ్

కడప జిల్లా : కర్నూలు ఈనాడు కార్యాలయం పై దాడికి నిరసనగా ప్రొద్దుటూరు జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు తహసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన… పత్రికా కార్యాలయం పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలంటూ డిమాండ్… డిప్యూటీ తహసిల్దార్…

బాలికపై కత్తితో దాడి చేసిన యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య

బాలికపై కత్తితో దాడి చేసిన యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య హైదరాబాద్:జనవరి 19హైదరాబాద్ అంబర్ పేట్ లో గురువారం రాత్రి బాలికపై కత్తితో దాడి చేసిన నిందితుడు ఈరోజు ఉదయం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్‌లోని విద్యానగర్‌లో జరిగింది.…

మర్రి గంగయ్య చెందిన గొరెపిల్లలు ఇటీవల కుక్కల దాడి

నూజెండ్ల మండలంలోని నూజెండ్ల గ్రామం నందు మర్రి గంగయ్య చెందిన గొరెపిల్లలు ఇటీవల కుక్కల దాడిలో మరణించగా, విషయం తెలుసుకొన్న స్థానిక శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయం నందు నేడు వారికి ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ…

ఫిలింనగర్ పరిధిలో వ్యక్తి దారుణ హత్య?

Trinethram News : హైదరాబాద్:జనవరి 15హైదరాబాద్ ఫిలింనగర్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఇటీవల యూకె నుంచి హైదరాబాద్ కు వచ్చిన గౌస్ మొయినుద్దీన్ పై కొందరు దుండగులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. సమాచారం అందుకున్న…

Other Story

You cannot copy content of this page