Gaddam Prasad Kumar : జిల్లాకు అధిక నిధులు కేటాయించి రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ

జిల్లా ప్రతినిధి త్రినేత్రంన్యూస్ తీసుకుంటానని శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.తెలంగాణ శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ గురువారం మర్పల్లి మండలంలో 3.49 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. కల్కోడ గ్రామంలో కేసారం నుండి తొర్మామిడి వరకు…

Rupees 3000 : రూపాయలు మూడు వేలు త్వరలోనే

తేదీ : 25/02/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , కూటమి ప్రభుత్వం ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యమని ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో వెల్లడించడం జరిగింది. రూపాయలు 6.50 లక్షల కోట్ల పెట్టుబడులకు M…

Greetings to Mother : తల్లికి వందనం త్వరలోనే

తేదీ : 24/02/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , అసెంబ్లీ సమావేశంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ కీలక అప్డేట్ ఇవ్వడం జరిగింది. త్వరలోనే తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని అనడం జరిగింది. తల్లిదండ్రులు పిల్లల చదువులకు…

Pawan Kalyan : వైసిపి భాష వద్దు, అసెంబ్లీలో ప్రజల గొంతుకను వినిపిద్దాం

తేదీ : 24/02/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జనసేన పార్టీ శాసనసభ పక్ష సమావేశంలో సీనియర్ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రివర్యులు కొణిదెల .పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అసెంబ్లీలో ప్రజల గొంతుకను…

Assembly Meeting : మొదలైన అసెంబ్లీ సమావేశం

తేదీ : 24/02/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , బడ్జెట్ సమావేశాలు మొదలవడం జరిగింది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. వైసిపి ఎమ్మెల్యేలు కాసేపు నిరసనలు తెలియజేసి వాకౌట్ చేశారు అయినా సరే.…

Abdul Nazeer : ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్

Trinethram News : ఆంధ్రప్రదేశ్ : ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. ఎన్నికల్లో ప్రజలు తమ ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఇచ్చారని.. ప్రజలు కోరిక మేరకు కూటమి ప్రభుత్వం…

Pawan Kalyan : అసెంబ్లీలో వాళ్లు రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దు: పవన్ కళ్యాణ్

Trinethram News : ఆంద్రప్రదేశ్ : సోమవారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కీలక సూచనలు చేశారు. వైసీపీ సభ్యులు అసెంబ్లీలో అసభ్య పదజాలంతో రెచ్చగొట్టినా సరే..…

Delhi Assembly : నేటి నుంచి ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు

Trinethram News : ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు నేటి(సోమవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తాను అసెంబ్లీ స్పీకర్గా నామినేట్ చేయడానికి సీఎం రేఖా గుప్తా తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు స్పీకర్ ఎన్నిక జరగనుంది. కొత్తగా…

AP Assembly : ఎల్లుండి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

Trinethram News : Andhra Pradesh : ఎల్లుండి ఉదయం 10 గంటలకు గవర్నర్‌ ప్రసంగంతో ఉభయసభలు ప్రారంభం. ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటలు బీఏసీ సమావేశం. సభ ఎన్ని రోజులు.. ఏఏ బిల్లులు ప్రవేశపెడతారనే అంశంపై BACలో చర్చ. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app…

Assembly Meeting : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. అసెంబ్లీ స్పెషల్ సెషన్

Trinethram News : తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించేందుకు మరో ముందడుగు వేసింది. అందు కోసం వచ్చే నెల 1 నుంచి 5వ తేదీ వరకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు…

Other Story

You cannot copy content of this page