Assembly : ఎట్టకేలకు విద్యుత్ స్తంభాల సమీకరణ

అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 7 : అరకువేలి మండలం బస్కి పంచాయతీ, కొంత్రాయిగూడ గ్రామంలో, ఏళ్ల తరబడి మంచి నీటి సమస్య కోసం అనేక దపాలుగా అధికారులకు, గిరిజన సంఘం ఆధ్వర్యంలో గ్రామస్తులు ఫిర్యాదులు చేసి ,ఎన్నో పోరాటాలు…

MLA Adireddy : చివాలయాలు అవసరం లేని చోట కమ్యూనిటీ హాళ్ళను ఖాళీ చేయాలి

అవి పేద ప్రజలకు ఉపయోగపడాలి అసెంబ్లీలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్Trinethram News : రాజమహేంద్రవరం : గత ప్రభుత్వ‌హయాంలో బీసీ కమ్యూనిటీ హాళ్ళలో ఏర్పాటు చేసిన సచివాలయాలను అవసరం లేని చోట ఖాళీ చేయించి వాటిని పేద ప్రజలకు…

Supreme Court : ఎమ్మెల్యేలకు, అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల కమిషన్ కు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు

Trinethram News : Telangana : ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం ఈ నెల 22 నాటికి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు మార్చి 25 కు వాయిదా సుప్రీంకోర్టు జస్టిస్ BR గవాయి…

Nara Lokesh : ప్రభుత్వ పాఠశాలల్లో 12 లక్షల డ్రాపౌట్స్

Trinethram News : ఆంధ్రప్రదేశ్ : గత ప్రభుత్వం చేతకానితనం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో 12 లక్షల డ్రాపౌట్స్ జరిగాయని మంత్రి నారా లోకేశ్ అన్నారు. సోమవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం జీవో నం.117ను తీసుకొచ్చి పేద విద్యార్థులకు…

MLC Posts : 10 ఎమ్మెల్సీ స్థానాలకు నేడు నోటిఫికేషన్

Trinethram News : ఏపీలో 5, తెలంగాణలో 5 ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ స్థానాలకు సోమవారం నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నెల 10 వరకు నామినేషన్ దాఖలు చేయవచ్చు. 11న పరిశీలన, 13న ఉపసంహరణ గడువు ఉంటుంది. 20న అసెంబ్లీలో…

Maruti Kiran : మారుతి కిరణ్ జన్మదిన వేడుకలు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ఘనంగా బిజెపి పరిగి అసెంబ్లీ ఇంచార్జ్ మారుతీ కిరణ్ బూనేటి జన్మదిన వేడుకలు బిజెపి పరిగి అసెంబ్లీ ఇంచార్జ్, రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు, మారుతీ కిరణ్ బూనేటి జన్మదిన వేడుకలు అభిమానులు, బీజేపీ…

జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ సన్నాహక సమావేశం లో.ముఖ్య అతిథిగా పాల్గొన్న వంపూరు గంగులయ్య

అల్లూరు జిల్లా త్రినేత్రం న్యూస్ మార్చి 3: జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభను పురస్కరించుకొని పార్లమెంట్ సమన్వయ కర్త,సాంస్కృతిక కమిటీ సభ్యులు గా నియమితులైన, వంపూరు గంగులయ్య, రాష్ట్ర పర్యావరణవేత్త జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ, మరో…

AP Budget : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్. కేటాయింపు

తేదీ : 28/02/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అసెంబ్లీలో ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పయ్యావుల కేశవ్ ఉప ముఖ్యమంత్రివర్యులు కె. పవన్ కళ్యాణ్ సమక్షంలో బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. బాల సంజీవని ప్లస్ కోసం…

Gaddam Prasad Kumar : జిల్లాకు అధిక నిధులు కేటాయించి రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ

జిల్లా ప్రతినిధి త్రినేత్రంన్యూస్ తీసుకుంటానని శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.తెలంగాణ శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ గురువారం మర్పల్లి మండలంలో 3.49 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. కల్కోడ గ్రామంలో కేసారం నుండి తొర్మామిడి వరకు…

Rupees 3000 : రూపాయలు మూడు వేలు త్వరలోనే

తేదీ : 25/02/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , కూటమి ప్రభుత్వం ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యమని ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో వెల్లడించడం జరిగింది. రూపాయలు 6.50 లక్షల కోట్ల పెట్టుబడులకు M…

Other Story

You cannot copy content of this page