నగరి ఓం శక్తి ఆలయంలో ఘనంగా ఇరుముడి ఉత్సవాలు

నగరి ఓం శక్తి ఆలయంలో ఘనంగా ఇరుముడి ఉత్సవాలు నగరి త్రినేత్రం న్యూస్ చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీ నగరి పట్టణంలో వెలసి ఉన్న ఆదిపరాశక్తి ఆలయం నందు ప్రత్యేక అభిషేకాలు పూజలు గత వారం రోజులుగా జరుగుచున్నాయి పట్టణ ప్రాంత…

పొదిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి బిసిలకు రిజర్వేషన్ ఖరారు

పొదిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి బిసిలకు రిజర్వేషన్ ఖరారు? త్రినేత్రం న్యూస్, మార్కాపురం నియోజకవర్గం. జిల్లారేసు లో కొనకనమిట్ల మండలం టిడిపి పార్టీ అధ్యక్షులు మూరబోయిన బాబురావు యాదవ్ బడుగు బలహీన వర్గల ఆశ కిరణం కష్టకాలం లో…

Pensions : ఏపీలో ఈ రోజు నుంచే పెన్షన్లపై తనిఖీలు

ఏపీలో ఈ రోజు నుంచే పెన్షన్లపై తనిఖీలు Trinethram News : ఏపీలో సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్, వికలాంగుల పెన్షన్ల తనిఖీలు,పునర్విచారణ కోసం ప్రభుత్వం సిద్ధమైంది. మంచానికే పరిమితమై రూ.15వేల పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్ దారుల ఇళ్లకు వెళ్లి…

ఏపీలో ఏప్రిల్ 1 నుంచి మరో పథకం అమలు: టీడీపీ

ఏపీలో ఏప్రిల్ 1 నుంచి మరో పథకం అమలు: టీడీపీ Trinethram News : Andhra Pradesh : ఏపీలో ఎన్నికలకు ముందు ఇచ్చిన మరో హామీ అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని టీడీపీ ట్వీట్ చేసింది. కోటీ…

CM Chandrababu : నేటి నుంచి కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన

నేటి నుంచి కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన Trinethram News : చిత్తూర్ : Jan 06, 2025, ఆంధ్రప్రదేశ్ : సీఎం చంద్రబాబు సోమవారం నుంచి 2 రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్నారు. ఇవాళ ద్రవిడ వర్సిటీలో ‘స్వర్ణ కుప్పం…

ఛలో “హైందవ – శంఖారావం”

ఛలో “హైందవ – శంఖారావం” తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి నియోజకవర్గం అనపర్తి :త్రినేత్రం5-01-2025తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం నుండి విశ్వ హిందూ పరిషత్ – ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో విజయవాడ సమీపంలో జరిగే “హైందవ – శంఖారావం” భారీ బహిరంగ సభకు…

విజయవంతమైన హైందవ శంఖారావం

తేదీ: 05/01/2025.విజయవంతమైన హైందవ శంఖారావం.ఎన్టీఆర్ జిల్లా: (త్రినేత్రం) న్యూస్;ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ సమీపంలో గల కొసరపల్లి గన్నవరం విమానాశ్రయం వద్ద ఉన్నటువంటి ఎస్ ఎల్ వి లైలా గ్రీన్ మె డోస్ వేదికలో విశ్వ హిందు పరిషత్ బహిరంగ…

విశాఖ సెంట్రల్ జైలును సందర్శించిన హోం మంత్రి వంగలపూడి అనిత

విశాఖ సెంట్రల్ జైలును సందర్శించిన హోం మంత్రి వంగలపూడి అనిత… Trinethram News : Andhra Pradesh : జైలులో ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్న అనిత సెంట్రల్ జైల్లో గంజాయి సరఫారా ఆరోపణలు వచ్చాయి. ఇటీవలే జైల్లో సెల్ ఫోన్లు…

పవన్ ఆదేశాలు.. సముద్ర తీరంలో రెండు బోట్లు సీజ్

పవన్ ఆదేశాలు.. సముద్ర తీరంలో రెండు బోట్లు సీజ్ Trinethram News : Andhra Pradesh : కాకినాడ జిల్లా వాకపూడి వద్ద సముద్రంలో అక్రమంగా తాబేళ్ల వేట యథేచ్చగా కొనసాగుతోంది. దీంతో తాబేళ్ల సంరక్షణపై డిప్యూటీ CM పవన్ కల్యాణ్…

ఏపీకి కొత్తగా 10 చేనేత క్లస్టర్లు మంజూరు

ఏపీకి కొత్తగా 10 చేనేత క్లస్టర్లు మంజూరు ఏపీ రాష్ట్రానికి కొత్తగా 10 చేనేత క్లస్టర్లను కేంద్రం మంజూరు చేసింది. కూటమి ప్రభుత్వం నూతన డిజైన్లను ప్రోత్సహించి వారి ఆదాయాన్ని పెంచేందుకు కేంద్రం అమలుచేస్తున్న చిన్నతరహా క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని…

Other Story

You cannot copy content of this page