Bus Overturns : బస్సు బోల్తా.. 20 మందికి తీవ్రగాయాలు

Trinethram News : Mar 17, 2025, అనకాపల్లి జిల్లాలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్‌.రాయవరం మండలం చిన్న గుమ్ములూరు వద్ద ధర్మవరం రొయ్యల పరిశ్రమ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది మహిళలకు…

Female Police Dies : మహిళా పోలీస్ మృతి స్కూటీ అదుపుతప్పి

తేదీ : 08/03/2015. అనకాపల్లి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , అనకాపల్లి జిల్లాలో కూర్మన్నపాలెం సచివాలయంలో మహిళా పోలీసు గా విధులు నిర్వహిస్తున్న అంగనపూడి ప్రాంతానికి చెందిన మీను . భూషణ్ (46) ముగించుకుని స్కూటీపై ఇంటికి…

Student Suicide : అనకాపల్లిలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

Trinethram News : అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం కోనవానిపాలెం గ్రామంలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య తుని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న (17) సృజన నిన్న సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చినప్పటి…

RGV : రామ్ గోపాల్ వర్మకు గుంటూరు సీఐడీ అధికారులు నోటీసులు

Trinethram News : సీఐడీ నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన వర్మ. ‘ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాపై ఒంగోలు, అనకాపల్లి, మంగళగిరిలో సీఐడీకి ఫిర్యాదులు. విద్వేషాలు రెచ్చగొట్టేలా సినిమాను చిత్రీకరించారని వర్మపై గతంలోనే ఫిర్యాదులు. విచారణకు హాజరు…

Villagers Begged Deputy CM : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను వేడుకున్న చిన్నారులు, గ్రామస్థులు

Trinethram News : అనకాపల్లి జిల్లా : తమ గ్రామానికి రోడ్డు వేయాలని మోకాళ్లపై కూర్చుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను వేడుకున్న చిన్నారులు, గ్రామస్థులు అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం వీరభద్రపేట గ్రామానికి సరైన రోడ్డు లేక సకాలంలో చికిత్స…

Suicide : షికారు కు తీసుకువెళ్లలేదని సూసైడ్ చేసుకున్న జ్యోతి

తేదీ : 22/02/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , అనకా పల్లిలో విషాదం చోటుచేసుకుంది. చిన్న విషయానికే భర్తతో గొడవపడి భార్య ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. వివరాల్లోకెళితే జ్యోతి అనే ఆమె తన భర్త అబ్దుల్…

Atrocious : వడ్డాది NTS స్కూల్లో దారుణం

వడ్డాది NTS స్కూల్లో దారుణం Trinethram News : అనకాపల్లి జిల్లా : తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని పై ఉపాధ్యాయుడు లైంగిక దాడి ఘటన పై తల్లిదండ్రు లు ఆగ్రహం ఉపాధ్యాయుడు ప్రసాద్ ను స్తంభానికి కట్టి చితక్కొట్టిన విద్యార్థిని…

ఈ నెల 8న విశాఖలో ప్రధాని మోదీ పర్యటన

ఈ నెల 8న విశాఖలో ప్రధాని మోదీ పర్యటన Trinethram News : విశాఖ : ఏపీలో ప్రధాని మోదీ ఈనెల 8న విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఆంధ్ర వర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు.…

బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం

Trinethram News : అమరావతి.. బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.. వాయవ్య దిశగా కదులుతున్న తీవ్ర అల్పపీడనం.. ఏపీకి మూడు రోజుల పాటు వర్ష సూచన.. కాకినాడ, విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాలకుఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు.. భారీ నుంచి అతిభారీ…

Taj Group Hotel : విశాఖలో తాజ్ గ్రూప్ హోటల్ !

విశాఖలో తాజ్ గ్రూప్ హోటల్ ! Trinethram News : విశాఖ : ఏపీలో దిగ్గజ ఆతిథ్య, సేవారంగ సంస్థ తాజ్ గ్రూప్ ఉమ్మడి విశాఖ జిల్లాలో భారీ హోటల్ ను నిర్మించేందుకు ఆసక్తి చూపుతోంది. ఈ నేపథ్యంలో ఆ సంస్థ…

Other Story

You cannot copy content of this page