మహిళ కడుపులో 570 రాళ్లు

570 stones in woman’s stomach Trinethram News : అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఓ మహిళ గాల్‌స్టోన్స్‌ సమస్యతో తీవ్ర ఇబ్బంది పడుతుండటంతో ఆసుపత్రిలో జాయిన్ కాగా వైద్యులు సర్జరి చేసి కడుపులో నుండి 570 రాళ్లు తొలగించారు.…

టీడీపీ మూడో జాబితా విడుదల

అమరావతి 11 అసెంబ్లీలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ 13 ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ అసెంబ్లీ అభ్యర్థులు పలాస-గౌతు శిరీష, పాతపట్నం-మామిడి గోవింద్ రావుశ్రీకాకుళం-గొండు శంకర్, శృంగవరపు కోట-కోళ్ల లలిత కుమారికాకినాడ సిటీ-వనమాడి వెంకటేశ్వరరావుఅమలాపురం-అయితాబత్తుల ఆనందరావుపెనమలూరు-బోడె ప్రసాద్, మైలవరం-వసంత కృష్ణప్రసాద్నరసారావుపేట-చదలవాడ అరవింద్…

వైఎస్సార్, చంద్రబాబు పాలనలో ఎలాంటి ఇబ్బందులు రాలేదు: బ్రదర్ అనిల్

అమలాపురంలోని ఇందుపల్లిలో పాస్టర్ల సదస్సులో పాల్గొన్న బ్రదర్ అనిల్ రాష్ట్రం అంతకంతకూ అప్పులపాలవుతోందని ఆవేదన రాష్ట్రంలో శాసనాలను మార్చేస్తూ కొత్త అర్థాలు తీసుకొస్తున్నారని ధ్వజం శత్రువులందరూ నశించిపోవాలన్న అనిల్ వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబునాయుడు పాలనలో రాష్ట్రంలో క్రైస్తవులకు ఎలాంటి ఇబ్బందులు రాలేదని…

అమలాపురం ఎంపీగా పోటీ చేస్తా : మాజీ ఎంపీ హర్షకుమార్

అమలాపురం ఎంపీగా పోటీ చేస్తా.. పార్టీ లేదా ఇండిపెండెంట్‌ పోటీపై త్వరలో చెప్తా. సర్వేలో నాకు అనుకూలంగా వచ్చింది.. రిటైర్డ్‌ ఉద్యోగులకు ఏ పార్టీలోనూ సీట్లు ఇవ్వొద్దు. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుపై ప్రచారం ఊహగానాలే. టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా.. ఉమ్మడి…

నేటి నుండి అందుబాటులోకి భారత్ బ్రాండ్ రైస్

Trinethram News : అమలాపురం : కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రవేశ పెట్టిన భారత్ బ్రాండ్ రైస్ ని కోనసీమ వాసులుకు 15వ తేదీ గురువారం నుంచీ డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసులకు అమలాపురంలోని యర్రమిల్లి వారి…

Other Story

You cannot copy content of this page