ఢిల్లీలో కాంగ్రెస్‌కు సీట్లిచ్చేందుకు కేజ్రీవాల్ నో

ఢిల్లీలో కాంగ్రెస్‌కు సీట్లిచ్చేందుకు కేజ్రీవాల్ నో Trinethram News : Delhi : మూడు నెలల్లో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగాపోటీ చేయాలని నిర్ణయించుకుంది. ఇండియా కూటమిలో భాగంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ…

CM Chandrababu : కూటమి నేతల మధ్య ఫ్లైయాష్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్‌

కూటమి నేతల మధ్య ఫ్లైయాష్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్‌ Trinethram News : అమరావతి : వైఎస్‌ఆర్‌ జిల్లా ఆర్టీపీపీ (రాయలసీమ థర్మల్‌ పవర్‌ప్లాంట్‌)(RTPP) ఫ్లైయాష్‌ వివాదం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లింది. కూటమి నేతలపై సీఎం ఆగ్రహం వ్యక్తం…

మళ్లీ ఇండియా కూటమిదే జార్ఖండ్‌

మళ్లీ ఇండియా కూటమిదే జార్ఖండ్‌.. అసెంబ్లీ ఎన్నికల్లో 48 స్థానాల్లో ఇండియా కూటమి ఆధిక్యం.. ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఇండియా కూటమి.. మరోసారి ముఖ్యమంత్రిగా హేమంత్‌ సోరెన్‌ ప్రమాణస్వీకారం చేసే అవకాశం.. జార్ఖండ్‌ ఇండియా కూటమి గెలుపుతో కాంగ్రెస్‌ కీలక సమావేశం…

NDA : మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లలో ఎన్డీయే హవా!

మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లలో ఎన్డీయే హవా! Trinethram News : మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ రాష్ట్రాల్లో హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) ముగిశాయి. రెండు రాష్ట్రాల్లోనూ ఎన్డీయే(NDA), విపక్ష ఇండి కూటమి (INDIA) పార్టీలు విజయం కోసం తీవ్రంగా ప్రయత్నించాయి.. తాజాగా…

RK Roja : దొంగ కేసులు పెడితే ఊరుకోం.. మహిళలపై నీచమైన పోస్టులు పెడుతున్నారు: ఆర్కే రోజా

దొంగ కేసులు పెడితే ఊరుకోం.. మహిళలపై నీచమైన పోస్టులు పెడుతున్నారు: ఆర్కే రోజా డైవర్షన్ పాలిటిక్స్ తో కూటమి ప్రభుత్వం నెట్టుకొస్తోందన్న రోజా వ్యక్తిత్వ హననం చంద్రబాబుకు అలవాటేనని విమర్శ సీఎంగా ఉన్నప్పుడే జగన్ పై నీచమైన పోస్టులు పెట్టారని మండిపాటు…

చాగంటి కి అదిరిపోయే పోస్ట్ ఇచ్చిన చంద్రబాబు

చాగంటి కి అదిరిపోయే పోస్ట్ ఇచ్చిన చంద్రబాబు Trinethram News : Andhra Pradesh : ఏపీ కూటమి ప్రభుత్వం మళ్లీ నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తూ రెండో జాబితాను ప్రకటించింది. ఇప్పటికే కొన్ని నెలల క్రితం తొలి జాబితా విడుదల…

కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. పాడేరు శాసనసభ్యులు – మత్స్యరాస విశ్వేశ్వర రాజు

కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. పాడేరు శాసనసభ్యులు – మత్స్యరాస విశ్వేశ్వర రాజు. ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( అల్లూరిజిల్లా ) జిల్లాఇంచార్జ్: -కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. జీవో నెంబర్ 3 అమలు చేశాకే డీఎస్సీ నోటిఫికేషన్…

ఏపీలో 2 లక్షల మంది బడి మానేశారు!

ఏపీలో 2 లక్షల మంది బడి మానేశారు! ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 2,02,791 మంది పిల్లలు చదువుకు దూరమైనట్లు కూటమి ప్రభుత్వంగుర్తించింది. ఒకటోతరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువు మధ్యలో మానేసిన వారు 3,58,218 మంది ఉండగా ఇందులో పదో తరగతి…

Purandeshwari : జగన్‌ పాలనలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది – కేంద్రం అన్నివిధాలా అండగా ఉంటుంది: పురందేశ్వరి

Under Jagan’s rule, the state is in debt – the Center will stand by it all: Purandeshwari Trinethram News : Andhra Pradesh : ఎన్డీఏ కూటమి 100 రోజుల్లో చేసిన పనులను ప్రజలకు…

Kamineni’s Accident : ఎమ్మెల్యే కామినేని కి త్రుటిలో తప్పిన ప్రమాదం

Mla Kamineni’s accident was a mistake Trinethram News : Andhra Pradesh : కైకలూరు మండలం పందిరిపల్లి గూడెం దగ్గర కొల్లేరులో దిగిపోయిన కామినేని ప్రయాణిస్తున్న వాహనం అధికారులు కూటమి నాయకుల అప్రమత్తతో తప్పిన పెను ప్రమాదం బొలెరోలోనే…

Other Story

You cannot copy content of this page