Fire Accident : విజయవాడ N T R జిల్లా చిట్టీ నగర్ సొరంగ మార్గం లో అగ్ని ప్రమాదం

Trinethram News : దారపు రాంబాబు అనే స్థానిక వ్యక్తి యొక్క హీరో హోండా గ్లామర్ వెహికల్ కాలి బూడిదైన ద్విచక్ర వాహనం. చిట్టీనగర్ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకుని వస్తున్న వాహన దారుడు ప్రక్కన వస్తున్న వాహన దారుడు…

Weather Report : ఏపీ, తెలంగాణలో ఈ జిల్లా ప్రజలకు అలర్ట్!

Trinethram News : రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్చి 21 నుంచి 24 మధ్య వర్షాలు జోరుగా కురిసాయి. ప్రజలు హాయి హాయిగా చల్ల చల్లని గాలి, వర్షాల మద్య ఎంజాయ్ చేశారు. కానీ ఇకపై అలా జరగదు.ఎండలు మళ్లీ మొదలయ్యాయి.…

Yellow Alert : హైదరాబాద్ పబ్లిక్కు అలర్ట్

Trinethram News : హైదరాబాద్ : భాగ్యనగరంపై భానుడి ప్రతాపం మొదలైంది. మార్చి 18 వరకూ హైదరాబాద్ నగరానికి ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్లో రానున్న నాలుగు రోజులు ఎండ మంట మండించడం ఖాయమని, ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల…

Hailstorm : ఏపీలో నేడు 19 మండలాల్లో తీవ్ర వడగాలులు

Trinethram News : ఏపీ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం 19 మండలాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. పార్వతీపురం, ఉంగుటూరు, ఉయ్యూరు, బలిజపేట, మక్కువ, కొమరాడ, గరుగుబిల్లి, జియమ్మవల, కురుపాం, సీతంపేట, గుమ్మలక్ష్మీపురం,…

Revanth Reddy : రాబోయే మూడు నెలలు అప్రమత్తంగా ఉండాలి: రేవంత్ రెడ్డి

వేసవి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్న రేవంత్ ప్రణాళిక ప్రకారం ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయాలని సూచన పంటలు ఎండిపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశం Trinethram News : Telangana : వేసవి నేపథ్యంలో రాబోయే మూడు నెలల పాటు…

Rain : ఏపీకి రెయిన్ అలెర్ట్

ఏపీకి రెయిన్ అలెర్ట్ Trinethram News : Andhra Pradesh : ఏపీకి మళ్లీ రెయిన్ అలెర్ట్ జారీ చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. ఇవాళ పలు ప్రాంతాల్లో తేలికపాటి లేదా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ…

Job Calendar 2025 : నిరుద్యోగులకు అలర్ట్.. ఈ ఏడాది కొత్తగా 18 జాబ్‌ నోటిఫికేషన్లు జారీ! జాబ్ క్యాలెండర్

నిరుద్యోగులకు అలర్ట్.. ఈ ఏడాది కొత్తగా 18 జాబ్‌ నోటిఫికేషన్లు జారీ! జాబ్ క్యాలెండర్ Trinethram News : Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. మొత్తం 18 శాఖల్లో ఉద్యోగ నోటిఫికేషన్లను…

Tirumala : తిరుమలలో శ్రీవారి భక్తులకు అలర్ట్

తిరుమలలో శ్రీవారి భక్తులకు అలర్ట్ తిరుమల : ఏపీలో నేటి నుంచి ధనుర్మాసం ప్రారంభమవడంతో తిరుమలలో రేపటి నుంచి జనవరి 14 వరకు సుప్రభాత సేవలను రద్దు చేశారు.ఈ విషయాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ట్వీట్ చేశారు. సుప్రభాతానికి బదులుగా…

ఢిల్లీ ప్రజలకు అలర్ట్‌

Trinethram News : ఢిల్లీ : ఢిల్లీ ప్రజలకు అలర్ట్‌..పలు స్కూళ్లకు బాంబ్ బెదిరింపులు వచ్చాయట. ఈ సంఘటన ఇప్పుడు హాట్‌ టాపిక్ అయింది.. పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. ఈ-మెయిల్ ద్వారా స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. ఆర్కేపురంలోని రెండు స్కూళ్లకు…

నేడు పంజాబ్‌ రైతుల ఢిల్లీ మార్చ్‌.. పోలీసులు అలర్ట్

నేడు పంజాబ్‌ రైతుల ఢిల్లీ మార్చ్‌.. పోలీసులు అలర్ట్..!! Trinethram News : Punjab : పంజాబ్‌ రాష్ట్రంలోని శంభు సరిహద్దు నిరసన ప్రదేశం నుంచి 101 మంది రైతులతో కూడిన బృందం ఈ రోజు (డిసెబర్ 6) దేశ రాజధాని…

Other Story

You cannot copy content of this page