Fire : భారీ అగ్నిప్రమాదం
తేదీ : 15/03/2025. శ్రీ సత్య సాయి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , మడకశిరలోని మార్కెట్ నందు భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో మంటలు ఎగిసి పడ్డా యి. నిల్వ ఉంచిన వ్యవసాయ సామాగ్రికి ఎవరు గుర్తు…
తేదీ : 15/03/2025. శ్రీ సత్య సాయి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , మడకశిరలోని మార్కెట్ నందు భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో మంటలు ఎగిసి పడ్డా యి. నిల్వ ఉంచిన వ్యవసాయ సామాగ్రికి ఎవరు గుర్తు…
Trinethram News : అమరావతి : ఆంధ్రప్రదేశ్ EAPCET 2025 అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. కాకినాడ JNTU ఆధ్వర్యంలో ఈ ఏడాది EAPCET జరుగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం EAPCET…
డిండి( గుండ్లపల్లి,)మార్చ్ 11 త్రినేత్రం న్యూస్. వ్యవసాయ శాఖ కమిషనర్ హైదరాబాద్ గారి లేక ప్రకారం జిల్లా వ్యవసాయ అధికారి ఆదేశాల నుసారం, పెసర్లను బహిరంగ వేలం వేయనున్నట్లు విత్తనోత్పత్తి క్షేత్రం, ఏ డి ఏ నివేదిత ఒక ప్రకటనలో తెలియజేశారు.యాసంగి…
Trinethram News : 40 వేల 336 వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేశాం. ఒక్కో వ్యవసాయ కనెక్షన్ కు 2 లక్షల 60 వేలు ఖర్చు చేస్తున్నాం. వ్యవసాయ కనెక్షన్లకు, ఉచిత విద్యుత్కు 12 వేల 400 కోట్లు ఖర్చు చేస్తున్నాం…..…
తేదీ : 02/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోడూరు మండలం, జిన్నూరు గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన వ్యవసాయ కూలీ కౌరు. అప్పారావు భార్య నాగమణి (45) ఇటీవల అనారోగ్యంతో మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న…
Trinethram News : Andhra Pradesh : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అగ్రికల్చర్ బడ్జె్ట్ను సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. మొత్తం రూ. 48,340 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. ఆయా రంగాలకు…
వ్యవసాయ బడ్జెట్ రూ.50వేల కోట్లు దాటే చాన్స్ మహిళా శిశు సంక్షేమానికి ప్రాధాన్యత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సబ్ ప్లాన్ అమరావతి, పోలవరానికి భారీ కేటాయింపులు సూపర్ సిక్స్.. కేంద్ర ప్రాయోజిత పథకాల పునరుద్ధరణ విద్య, వైద్యం, గృహ నిర్మాణమే…
Trinethram News : Rajasthan : Feb 24, 2025, రాజస్థాన్లోని ఝలావర్ జిల్లలో దారుణం చోటుచేసుకుంది. వ్యవసాయం పొలంలో ఆడుకుంటూ ఓ ఐదేళ్ల బాలుడు ప్రహ్లాద్ ప్రమాదవశాత్తు 32 అడుగుల లోతైన బోరు బావిలో పడిపోయాడు. ఘటనా స్థలంలో కుటుంబ…
పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. పెద్దపల్లి జిల్లాలోయూరియా నిల్వలు సరిపడా అందుబాటులోఉన్నాయని రైతులకు తెలియజేయడం జరుగుతోంది యాసంగి సీజన్లో సాగువిస్తీర్ణం రైతుల అవసరాలను పరిగణనలోకి తీసుకుని 37000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమగుతుందని ప్రణాళికలు తాయారు చేయడం జరిగింది. సరఫరాకోసం…
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుండి ఈనెల 20 వరకు గ్రామాల్లో సమగ్ర భూ సర్వేకు ప్రభుత్వం నిర్ణయం Trinethram News : తెలంగాణ క్షేత్రస్థాయిలో రైతుల భూముల సర్వేకు వ్యవసాయ శాఖ సన్నద్ధం.. ఈనెల 21, 22 తేదీల్లో…
You cannot copy content of this page