Dharna : నూతన క్రిమినల్ చట్టాలు రద్దు చేయాలని ధర్నా

Dharna calls for repeal of new criminal laws Trinethram News : నూతన క్రిమినల్ చట్టని తక్షణమే రద్దు చేయాలనిసీనియర్ న్యాయవాది మహ్మద్ జవహర్ ఆలీ పేర్కొన్నారు. ఆలిండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ బార్ అసోసియేషన్ వద్ద…

ఎన్నికల వేళ సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

Trinethram News : సార్వత్రిక ఎన్నికలకు తొలి నోటిఫికేషన్ విడుదలైనరోజే కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఉచిత హామీలు ఇస్తున్న తీరుపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. త్వరలోనే దీన్ని లిస్ట్ చేస్తామనివెల్లడించింది.…

CAA నోటిఫికేషన్‌పై, ఆఫ్రికన్-అమెరికన్ నటి మరియు గాయని మేరీ మిల్‌బెన్ ట్వీట్ చేశారు

Trinethram News : ఇది శాంతికి మార్గం. ఇది ప్రజాస్వామ్యం యొక్క నిజమైన చర్య. క్రైస్తవురాలిగా, విశ్వాసం ఉన్న మహిళగా మరియు మత స్వేచ్ఛ కోసం ప్రపంచ న్యాయవాదిగా నేను మోడీని అభినందిస్తున్నాను… పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ నుండి హింసించబడిన…

సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది కన్నుమూత

Trinethram News : న్యూ ఢిల్లీ:ఫిబ్రవరి 21 సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, రాజ్యాంగ నిపుణుడు ఫాలి ఎస్. నారిమన్ (95) కన్ను మూశారు. ఢిల్లీలో మంగళవారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. సుప్రీంకోర్టులో న్యాయ వాదిగా 1971 నుంచి ఆయన సేవలందించారు.…

సీఎం జగన్‌‌కు వ్యతిరేకంగా ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌‌పై హైకోర్టులో విచారణ

సీఎం జగన్‌‌కు వ్యతిరేకంగా ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌‌పై హైకోర్టులో విచారణ ఏపీ హైకోర్టులో గురువారం మొదలైన విచారణ వాదనలు వినిపించిన ఇరుపక్షాల న్యాయవాదులు తదుపరి విచారణను మార్చి 4కు వాయిదా వేస్తూ కోర్ట్ నిర్ణయం

సీనియర్ న్యాయవాది మలక్‌పేట ఎమ్మెల్యేపై కేసు నమోద

హైదరాబాద్‌: హైకోర్టు సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ, మలక్‌పేట ఎమ్మెల్యే బలాలపై సీసీఎస్‌లో కేసు నమోదైంది. భూమి విషయంలో తనకు అనుకూలంగా తీర్పు వచ్చేలా చేస్తానని రూ.7 కోట్లు తీసుకుని మోసం చేశారని మల్కాజిగిరికి చెందిన చింతల యాదగిరి ఫిర్యాదు చేశారు.…

ఆయనో అవినీతి తిమింగలం.. రూ.లక్ష కోట్ల సంపదను పోగేసుకున్నారు

Trinethram News : ఇటీవలే టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా నియమితులైన రిటైర్డ్​ డీజీపీ మహేందర్​రెడ్డిపై, హైకోర్టు అడ్వకేట్ ​రాపోలు భాస్కర్​ సంచలన ఆరోపణలు చేశారు. పోలీసు శాఖలో డీజీపీ పోస్ట్​ సహా వివిధ హోదాల్లో పనిచేసిన మహేందర్​రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని, లెక్కలేనని…

సీఎం జగన్ కోడి కత్తి కేసులో లాయర్ సలీం మిస్సింగ్

తాడేపల్లి సీఎం జగన్ కోడి కత్తి కేసులో లాయర్ సలీం మిస్సింగ్ తాడేపల్లి చేరుకున్న ఆయన భార్య కుమారుడు కోడి కత్తి శ్రీను కేసులో లాయర్ సలీం నిన్న రాత్రి నుంచి అదృశ్యమయ్యాడంటూఅయన భార్య కుమారుడు ఆందోళన తాడేపల్లి లో ఉన్నలాయర్…

Other Story

You cannot copy content of this page