రేపు అధికారులతో సమావేశం.. కీలక నిర్ణయం

Meeting with officials tomorrow.. Key decision Trinethram News : అమరావతి : సాధారణ పరిపాలన శాఖ సర్క్యులర్‌ జారీ..! రేపు అధికారులతో సమావేశం.. కీలక నిర్ణయం..!? నామినేటెడ్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. గతంలో మాదిరిగా కాకుండా…

Nirabh Kumar Prasad : ఏపీ CS గా నీరభ్ కుమార్ ప్రసాద్

Nirabh Kumar Prasad as AP CS Trinethram News : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరభ్ కుమార్ ప్రసాద్ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. 1987 బ్యాచ్ కి చెందిన నీరభ్.. గతంలో భూపరిపాలన ప్రధాన కమిషనర్ గా పనిచేశారు.…

దూరప్రాంతాల నుంచి వచ్చి, ఉద్యోగాలకు సెలవు పెట్టి, గంటలపాటు వరుసలో నిల్చుని నగరంలో ప్రజాపాలన దరఖాస్తులను సమర్పించిన పేదలు మోసపోయారు

హైదరాబాద్‌: దూరప్రాంతాల నుంచి వచ్చి, ఉద్యోగాలకు సెలవు పెట్టి, గంటలపాటు వరుసలో నిల్చుని నగరంలో ప్రజాపాలన దరఖాస్తులను సమర్పించిన పేదలు మోసపోయారు. జీహెచ్‌ఎంసీలోని కొందరు అవినీతి అధికారుల చేతివాటం ఫలితమిది. స్వీకరించిన దరఖాస్తులను పూర్తి స్థాయిలో కంప్యూటరీకరణ చేయకపోవడమే అందుకు నిదర్శనం.…

కడప ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థిగా APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి

కడప నుంచి పోటీ చేయాలని షర్మిలపై ఒత్తిడి పెంచిన అధిష్టానం అధిష్టానం కోరిక మేరకు కడప ఎంపీ గా పోటీ చేసే ఆలోచనలో షర్మిలా రెడ్డి ఈ నెల 25 న కాంగ్రెస్ పార్టీ మొదటి లిస్ట్ ప్రకటించే అవకాశం

ఛాక్ ‌పీస్ పౌడర్‌తో మెడిసిన్స్.. అంతరాష్ట్ర నకిలీ మందుల ముఠా అరెస్ట్.

తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, హైదరాబాద్ పోలీసులు అంతర్రాష్ట్ర నెట్‌వర్కను విచ్చిన్నం చేశారు. ఉత్తరాఖండ్‌లోని కోట్‌ద్వార్‌లో ఉన్న నెక్టార్ హెర్బ్స్ అండ్ డ్రగ్స్ అనే ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీలో ఛాక్ పీస్ పౌడర్‌తో మందులు తయారు చేసే ముఠాను పట్టుకున్నారు ఉత్తరాఖండ్ ఫార్మా…

ప్రజాపాలన సేవా కేంద్రాలను సత్వరమే నెలకొల్పాలి: సీఎస్ ఏ.శాంతికుమారి

Trinethram News : వివిధ వర్గాల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం కింద అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ది చేకూరేలా కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి కలెక్టర్లకు సూచించారు. మహాలక్ష్మి,…

పలు ఉద్యోగ పరీక్షల ఫలితాల విడుదల

హైదరాబాద్‌: పలు ఉద్యోగ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ విడుదల చేసింది. వీటిలో మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌, జూనియర్‌, సీనియర్‌ అకౌంటెంట్‌ పోస్టులకు సంబంధించిన ఫలితాలు ఉన్నాయి. మొత్తం 12,186 మంది అభ్యర్థుల ర్యాంకులను ప్రకటించగా..…

లోక్‌సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ

మా పరిపాలనతో ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది: మోదీకరోనా వల్ల చాలాకాలం అనేక కష్టాలు పడ్డాం: మోదీఈ సమావేశాల్లో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నాంఈ ఐదేళ్లలో అద్భుతమైన ఫలితాలు సాధించాంఐదేళ్లుగా రిఫామ్‌, పెర్‌ఫామ్‌, ట్రాన్స్‌ఫామ్‌పై దృష్టి సారించాంఅనేక ఆటంకాలు కలిగినా దేశంలో అభివృద్ధి…

ప్రజాపాలన దరఖాస్తుల ఆన్‌లైన్ ప్రక్రియకు రేపే ఆఖరు

Trinethram News : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్అలర్ట్. ప్రజాపాలన దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ రేపటితో ముగియనుంది. అన్ని జిల్లాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. పలు జిల్లాల్లో డేటా ఎంట్రీ దాదాపు పూర్తయినట్లు సమాచారం. రెండు…

Other Story

You cannot copy content of this page