Job Fair : ఆదిలాబాద్ లో 22న జాబ్ మేళా

Trinethram News : Mar 19, 2025,ఆదిలాబాద్ వై. ఎస్. కే ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ లైన్ అసెంబ్లీ అసిస్టెంట్ ఆపరేటర్ల నియామకానికి ఈ నెల 22న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మంగళవారం జిల్లా ఉపాధి కల్పన అధికారి మిల్కా పేర్కొన్నారు.…

Abhyudaya Foundation : స్వర్గీయ జాధవ్ సకారం కుటుంబాన్ని పరామర్శించి శ్రద్ధాంజలి ఘటించిన అభ్యుదయ ఫౌండేషన్ సభ్యులు

అభ్యుదయ ఫౌండేషన్ ద్వారా ఆ పేద కుటుంబానికి 8000/- వేల రూపాయలు ఆర్థిక భరోసా అందజేత సామాజిక సేవ కోసమే అభ్యుదయ ఫౌండేషన్ ఉంది : జాటోత్ దవిత్ కుమార్, జాధవ్ సుశీల్ కుమార్, జాధవ్ మారుతీ (సామాజిక సేవకులు లింగాపూర్…

Abhyudaya Foundation : పేదింటి ఆడబిడ్డ పెళ్ళికి ఆర్థిక భరోసా అందించిన అభ్యుదయ ఫౌండేషన్

ఆడబిడ్డ పెళ్ళికి 11000/- వేల రూపాయల నిత్యావసర సరుకులు అందించిన అభ్యుదయ ఫౌండేషన్ సామాజిక సేవకులు Trinethram News : లింగాపూర్ : పేదింటి ఆడబిడ్డలకు అభ్యుదయ ఫౌండేషన్ సభ్యులు పెద్దన్నగా వ్యవహారిస్తున్నారని అభ్యుదయ ఫౌండేషన్ లింగాపూర్ మండల ఇంచార్జి జాటోత్…

MLC Election : ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

Trinethram News : తెలంగాణ : Feb 26, 2025, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. కాగా, ఈసారి గ్రాడ్యుయేట్ ఎన్నికల ప్రచారం ఎన్నడూ లేని విధంగా జరిగింది. అభ్యర్థుల మద్దతుగా…

CM Revanth Reddy : మూడు జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

Trinethram News : హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నరేంద్రరెడ్డి తరఫున ప్రచారం నిర్వహిస్తారు.…

Yadagiri Shekhar Rao : ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థికి రోడ్డు ప్రమాదం

కరీంనగర్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఎన్నికల ప్రచారానికి వెలుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు ఈరోజు మధ్యా హ్నం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి యాదగిరి శేఖర్…

Congress : కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్

కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ Trinethram News : Telangana : ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున రెబల్ అభ్యర్థి నామినేషన్ ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్ వేసిన…

Daytime Temperatures : తెలంగాణలో పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు

తెలంగాణలో పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు Trinethram News :Telangana : రాష్ట్రవ్యాప్తంగా సాధారణ పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. అన్ని జిల్లాల్లో 30 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. శనివారంతో పోలిస్తే అన్ని జిల్లాల్లో 2-6 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగినట్లు వాతావరణ…

Minor Girl Rape : ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. మైనర్ బాలికపై అత్యాచారం

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. మైనర్ బాలికపై అత్యాచారం Trinethram News : Telangana : ఆదిలాబాద్ రిమ్స్ మెడికల్ కాలేజీలో చదివే విద్యార్థిని(17)కి ఇన్‌స్టాగ్రామ్‌లో రంగారెడ్డి జిల్లాకు చెందిన శివ(22) పరిచయం అయ్యాడు బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి నమ్మించడంతో…

జాతరలో 2.5 కిలోల నూనె తాగిన మహిళ

జాతరలో 2.5 కిలోల నూనె తాగిన మహిళ Trinethram News : ఆదిలాబాద్ జిల్లా నార్నూర్‌లో సంక్రాంతికి జరుపుకునే తమ ఆరాధ్య దైవం ఖాందేవుని జాతరను ఘనంగా జరుపుకున్న తొడసం వంశస్థులు ఆనవాయితీగా వస్తున్న ఆచారం ప్రకారం జాతరలో రెండున్నర కిలోల…

Other Story

You cannot copy content of this page