జర్మనీ యువతి గానానికి ప్రధాని మోదీ ఫిదా అయ్యారు

తమిళనాడులో పర్యటిస్తున్న ప్రధానిని పల్లడంలో జర్మనీ గాయని కసాండ్రా మే స్పిట్‌మన్‌, ఆమె తల్లి కలిశారు. ఈ సందర్భంగా కసాండ్రా ‘అచ్యుతమ్‌ కేశవమ్’ భక్తి గీతాన్ని ఆలపించగా.. మోదీ తన చేతులతో దరువేస్తూ పాటను ఆస్వాదించారు. తర్వాత ఆమెను అభినందిస్తూ ట్వీట్…

You cannot copy content of this page