Emergency Services are Unable : గతుకుల మాయ రోడ్లతో తరచూ ప్రమాదాలు సకాలంలో చేరుకోలేని అత్యవసర సేవలు

గతుకుల మాయ రోడ్లతో తరచూ ప్రమాదాలు సకాలంలో చేరుకోలేని అత్యవసర సేవలు. ప్రభుత్వం వెంటనే రోడ్లు వేయాలి, దాకోడు పంచాయతీ జాజిపాలెం మహిళలు. ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( అడ్డతీగల మండలం ) అల్లూరిజిల్లా ఇంచార్జ్: గతుకులమయ రోడ్లతో తరచూ ప్రమాదాలు…

Road Accident in Jammikunta : కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం కరీంనగర్ జిల్లా నవంబర్ 08 త్రినేత్రం న్యూస్ ప్రతినిధి కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం నాగంపేట గ్రామ శివారులో ఈరోజు మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెలిసిన వివరాల…

కంసన్ హైజెన్ కేర్ పరిశ్రమలో షార్ట్ సర్క్యూట్

కంసన్ హైజెన్ కేర్ పరిశ్రమలో షార్ట్ సర్క్యూట్… Trinethram News : రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని కంసన్ హైజెనిక్ పరిశ్రమలో అర్థరాత్రి ఒకసారిగా మంటలు చెలరేగాయి. పరిశ్రమలో నూతనంగా ఏర్పాటు చేసిన ఒక షెడ్డులో భారీ మంటలు ఎగిసిపడుతూ…

హైదరాబాద్‌లో ఇక నుంచి హెల్మెట్‌ తప్పనిసరి

హైదరాబాద్‌లో ఇక నుంచి హెల్మెట్‌ తప్పనిసరి. Trinethram News : వాహనదారులు హెల్మెట్‌ లేకుండా వాహనం నడిపితే కఠిన చర్యలు. నేటి నుంచే హెల్మెట్‌ తప్పనిసరి చేస్తూ నిబంధనలు అమలు. హెల్మెట్‌ లేకుండా బైక్‌ నడిపితే రూ.200లకు వాహన జరిమానా పెంపు.…

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు అడ్లూరి 50 వేల రూపాయల ఆర్థిక సహాయం

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు అడ్లూరి 50 వేల రూపాయల ఆర్థిక సహాయం ధర్మపురి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గత వారం రోజుల క్రితం ధర్మపురి పట్టణానికి చెందిన యూత్ కాంగ్రెస్ కార్య కర్త ముప్పట్ల నిరంజన్ ప్రమాదవశాత్తూ రోడ్డు ప్రమాదంలో గాయపడి…

ఉత్తరాఖండ్ 36కు చేరిన మృతుల సంఖ్య

ఉత్తరాఖండ్ 36కు చేరిన మృతుల సంఖ్య Trinethram News : ఉత్తరాఖండ్ : ఉత్తరాఖండ్ బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 36కి చేరుకుంది. ఇవాల ఉదయం అల్మోరా జిల్లా మార్చుల వద్ద బస్సు లోయలో పడింది. ఘటనాస్థలంలోనే కొందరు మృతిచెందినట్లు అధికారులు…

IAS వాణీప్రసాద్‌కు తప్పిన ప్రమాదం

IAS వాణీప్రసాద్‌కు తప్పిన ప్రమాదం Trinethram News : Nov 04, 2024, ఏపీ కార్మికశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ వాణీప్రసాద్‌కు పెను ప్రమాదం తప్పింది. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా మునగాల మండలంలోని ఆకుపాముల దగ్గర IAS వాణీప్రసాద్ కారు సోమవారం అదుపుతప్పి…

కోదాడ దగ్గర ఢీ కొన్న రెండు బస్సులు.. 25 మందికి గాయాలు

కోదాడ దగ్గర ఢీ కొన్న రెండు బస్సులు.. 25 మందికి గాయాలు..! సూర్యాపేట జిల్లా:- కోదాడ బైపాస్ కట్టకొమ్మగూడెం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ బస్సును ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీ…

విజయ షాపింగ్ మాల్ లో అగ్నిప్రమాదం

Trinethram News : జనగాం జిల్లా జనగామ జిల్లా కేంద్రంలోని విజయ షాపింగ్ మాల్ లో అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు అంచనా మంటల్ని అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది… https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

కారును ఢీకొన్న లారీ

కారును ఢీకొన్న లారీ Trinethram News : శింగనమల మండలం నాయనపల్లి క్రాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. కారును ఢీకొన్న లారీ…. కారులో ప్రయాణిస్తున్న వారంతా మృతి.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది… https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

Other Story

You cannot copy content of this page