దీర్ఘకాలిక వ్యాధులతో అనారోగ్య సమస్యలతో భాద పడుతున్న కుటుంబానికి సోషల్ రెస్పాన్సిబులిటీ టీం చేయూత

Trinethram News : తేదీ :07-01-2024 దీర్ఘకాలిక వ్యాధులతో అనారోగ్య సమస్యలతో భాద పడుతున్న కుటుంబానికి సోషల్ రెస్పాన్సిబులిటీ టీం చేయూత.. జోగులాంబ గద్వాల జిల్లా, రాజోలి మండలం లోని మాన్ దొడ్డి గ్రామానికి చెందిన కళావతి (25) గారికి గత…

సోషల్ మీడియాపై హీరో ధనుష్ కామెంట్

సోషల్ మీడియాపై హీరో ధనుష్ కామెంట్ సోషల్‌ మీడియా దొంగ మాదిరిగా ప్రతి ఒక్కరి సమయాన్ని దోచేస్తోందని హీరో ధనుష్ అన్నారు. నలుగురు వ్యక్తులు ఒక చోట చేరినపుడు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ మాట్లాడుకోవాలని సూచించారు. ఫోన్లు చూస్తూ మాట్లాడుకోవడం…

డీప్‌ఫేక్‌ల గురించి పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో IT నిబంధనలను పాటించాలని కేంద్రం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు అడ్వయిజరీ జారీ చేసింది

డీప్‌ఫేక్‌ల గురించి పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో IT నిబంధనలను పాటించాలని కేంద్రం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు అడ్వయిజరీ జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం సామాజిక మాధ్యమం వారు నిషేధిత కంటెంట్‌ను, ప్రత్యేకించి IT నిబంధనల క్రింద పేర్కొన్న వాటిని స్పష్టంగా,…

You cannot copy content of this page