MP Vamsikrishna : శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ వంశీకృష్ణ

MP Vamsikrishna visited Srivara జూన్ 08, త్రినేత్రం న్యూస్ ప్రతినిధి తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని శనివారం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామితో కలిసి ఎంపీ వంశీకృష్ణ…

పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ ఎంపీ

ఏపీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలనుంది: మాజీ ఎంపీ జయప్రద స్టార్ క్యాంపెయినర్‌గా కూడా ఏపీ ఎన్నికల్లో ప్రచారం చేయాలనుందని వెల్లడి అంతా పార్టీ నిర్ణయంపై ఆధారపడి ఉందని వ్యాఖ్య పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ ఎంపీ.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో రాం చరణ్ దంపతులు

Trinethram News : తిరుపతి జిల్లా:మార్చి 27ఈరోజు సినీ నటుడు రాంచరణ్ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన పుట్టినరోజు సంద ర్భంగా రాంచరణ్…తన కూతురు క్లీంకారా, భార్య ఉపాసన మరికొందరు కుటుంబసభ్యులతో కలిసి సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారికి మొక్కులు…

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో వెంకటేష్ కూతురు, అల్లుడు

వెంకటేష్ దగ్గుబాటి రెండో కుమార్తె హవ్య వాహినికి విజయవాడకు చెందిన డాక్టర్ నిశాంత్ పాతూరితో ఈ మధ్యనే వివాహం జరిగింది.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో గోపీచంద్

Trinethram News : తిరుపతి మార్చి 08తిరుమల శ్రీవారిని ఈరోజు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా, భీమా చిత్రం హీరో గోపీచంద్,చిత్ర యూనిట్ దర్శించుకున్నారు. శ్రీవారి సేవలో పాల్గొని…

జనవరి నెలలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న 21.09 లక్షల మంది భక్తులు : టీటీడీ ఈవో ధర్మారెడ్డి

హుండీ కానుకల ద్వారా రూ.116.46 కోట్లు ఆదాయం హిందూయేతర భక్తులకు ఆఫ్‌లైన్‌లో శ్రీవారి సేవకు నమోదు చేసుకునే అవకాశం త్వరలో కల్పిస్తాం : ఈవో ధర్మారెడ్డి

You cannot copy content of this page