Tirumala : తిరుమలలో శ్రీవారి భక్తులకు మసాలా వడలు

తిరుమలలో శ్రీవారి భక్తులకు మసాలా వడలు Trinethram News : ఏపీలో శ్రీవారి భక్తులకు వడ్డించే అన్నప్రసాదం మెనూలో అదనంగా మరో ఐటమ్ పెంచాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో కొత్తగా మసాలా వడలు వడ్డించాలని…

శ్రీవారి భక్తులకు మరింత రుచికరంగా అన్నప్రసాదాలు

శ్రీవారి భక్తులకు మరింత రుచికరంగా అన్నప్రసాదాలు Trinethram News : Tirupati మెనూలో ఒక ఐటమ్ పెంచాలని అధికారులను అదేశించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.చైర్మన్ అదేశానికి అనుగుణంగా మెనూలో మార్పులు చేస్తూ బోర్డులో నిర్ణయం.ట్రయల్ రన్ లో భాగంగా ఇవాళ…

తిరుమల శ్రీవారి సేవాసన్నిదానంలో తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి

తిరుమల శ్రీవారి సేవాసన్నిదానంలో తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ .వైకుంఠ ఏకాదశి ని పురస్కరించుకొని కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తెలంగాణ ప్రభుత్వ చీఫ్…

తిరుమల నుండి ప్రయాగ్ రాజ్ కు బయలుదేరిన శ్రీవారి కళ్యాణ రథం

తిరుమల నుండి ప్రయాగ్ రాజ్ కు బయలుదేరిన శ్రీవారి కళ్యాణ రథం Trinethram News : జనవరి 13న ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో మహా కుంభ మేళా ప్రారంభం కానున్న నేపథ్యంలో తిరుమల నుండి బుధవారం ఉదయం…

TTD : తిరుమల శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు

తిరుమల శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు Trinethram News : Tirumala : ఉదయం 10 గంటల సమయంలో ఆలయం పై నుండి వెళ్లిన ఓ విమానం ఆలయం పై విమానాల ప్రయాణం చెయ్యడం ఆగమ శాస్త్ర సాంప్రదాయ విరుద్ధం అని…

Tirumala : తిరుమలలో శ్రీవారి భక్తులకు అలర్ట్

తిరుమలలో శ్రీవారి భక్తులకు అలర్ట్ తిరుమల : ఏపీలో నేటి నుంచి ధనుర్మాసం ప్రారంభమవడంతో తిరుమలలో రేపటి నుంచి జనవరి 14 వరకు సుప్రభాత సేవలను రద్దు చేశారు.ఈ విషయాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ట్వీట్ చేశారు. సుప్రభాతానికి బదులుగా…

TTD : స్థానికులకు శ్రీవారి దర్శనం.. టోకెన్ల జారీని ప్రారంభించిన తితిదే ఛైర్మన్‌

స్థానికులకు శ్రీవారి దర్శనం.. టోకెన్ల జారీని ప్రారంభించిన తితిదే ఛైర్మన్‌.. Trinethram News : తిరుమల : స్థానికులకు తిరుమల శ్రీవారి దర్శన టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. తిరుపతిలో తితిదే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు దీన్ని ప్రారంభించారు.. నగరంలోని మహతి…

శ్రీవారి సన్నిధిలో ముగ్గురు ఎమ్మెల్యేలు

శ్రీవారి సన్నిధిలో ముగ్గురు ఎమ్మెల్యేలు..Trinethram News : ప్రకాశం జిల్లా మార్కాపురం. 26.11.2024. తిరుమలతిరుమలలో శ్రీవారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొందిన మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి, పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి. తదితర…

Srivari Darshan Tickets : ఈరోజు ఆన్‌లైన్‌లో శ్రీవారి దర్శన టికెట్లు విడుదల

Trinethram News : తిరుమల ఈరోజు ఆన్‌లైన్‌లో శ్రీవారి దర్శన టికెట్లు విడుదల.. ఫిబ్రవరి నెలకు సంబంధించిన టికెట్లను రిలీజ్ చేయనున్న టీటీడీ.. ఈ నెల 20న లక్కీడిప్ విధానంలో ఆర్జిత సేవా టికెట్లు కేటాయింపు.. ఈరోజు ఉదయం 10 గంటల…

31న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం

31న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం Trinethram News : Andhra Pradesh : తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 31న దీపావళి ఆస్థానం నిర్వహించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు ఆస్థానం ఉంటుందని…

Other Story

You cannot copy content of this page