రైలు కిందపడి వ్యక్తి మృతి
Trinethram News : కడప జిల్లా. రైలు కిందపడి వ్యక్తి మృతి యర్రగుంట్ల రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి వ్యక్తి మృతి. మృతి చెందిన వ్యక్తి మృతదేహం నుజ్జు నుజ్జు అయ్యింది. సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు. మృతుడు…
Trinethram News : కడప జిల్లా. రైలు కిందపడి వ్యక్తి మృతి యర్రగుంట్ల రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి వ్యక్తి మృతి. మృతి చెందిన వ్యక్తి మృతదేహం నుజ్జు నుజ్జు అయ్యింది. సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు. మృతుడు…
వ్యక్తి ప్రాణం తీసిన వివాహేతర సంబంధం Trinethram News : హనుమకొండ జిల్లా సుబేదారి డీమార్ట్ ఎదురుగా వ్యక్తి దారుణ హత్య… మాచర్ల రాజ్ కుమార్ అనే వ్యక్తిని కత్తితో పొడిచి చంపిన ఏనుగు వెంకటేశ్వర్లు… బొల్లికొండ లావణ్య అనే మహిళ…
కబడ్డీ కోర్టులో ఆ వ్యక్తి దహన సంస్కారాలు. Trinethram News : Telangana : కబడ్డీ అంటే అతనికి ఎంతో ఇష్టం. కబడ్డీ నేర్చుకొని ఎంతోమందికి దాన్ని నేర్పించిన వ్యక్తి. అతని వల్ల ఎంతోమంది కబడ్డీ క్రీడాకారులు అయ్యారు.. అయితే తమకు…
అతివేగంతో చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి Trinethram News : రంగారెడ్డి జిల్లా కేశంపేటలో ఆతివేగంతో అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టి చెరువులోకి దూసుకెళ్లిన కారు షాద్నగర్కి చెందిన మల్లేశ్వర్ రావు అనే వ్యక్తి తన పౌల్ట్రీ ఫారం నుండి…
తాగిన మత్తులో దొంగతనానికి వచ్చి ఫ్లైఓవర్ పైనుంచి దూకిన వ్యక్తి Trinethram News : హైదరాబాద్ – ఫలక్నుమాకు చెందిన రాములు (55) అనే వ్యక్తి మధ్యాహ్నం దాదాపు రెండు గంటల సమయంలో మద్యం సేవించి అంబర్పేటశ్రీ రమణ చౌరస్తా సమీపంలో…
ట్రాక్టర్ బోల్తా వ్యక్తి మృతిTrinethram News : చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం పెనుమూరు ఇంచార్జ్. జీడి నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం జెట్టి గుండ్లపల్లి లో విషాద ఘటన జరిగింది. పెనుమూరు మండలంలోని జెట్టి గుండ్ల పల్లి గ్రామానికి చెందిన…
రైలు పట్టాల పై వ్యక్తి.. పై నుంచి వెళ్లిన రైలు Trinethram News : కేరళ : కేరళలోని కన్నూర్లో రైలు పట్టాల కింద పడుకున్న వ్యక్తి.. ఇది ఉద్దేశపూర్వకంగా చేసినట్టు రైల్వే పోలీసుల అనుమానం.. కేసు నమోదు చేసి దర్యాప్తు…
డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వ్యక్తి కి 01 రోజు కమ్యూనిటీ సర్వీసింగ్ రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండం ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ జి, హరిశేఖర్ ఆధ్వర్యంలో డ్రంక్&డ్రైవ్ లో దొరికిన 8 మందిని సెకండ్ అడిషనల్ మేజిస్ట్రేట్…
రాజన్న జిల్లా వేములవాడలో వ్యక్తి దారుణ హత్య? రాజన్న జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఈరోజు ఉదయం దారుణ హత్య జరిగింది. నూకలమర్రి గ్రామానికి చెందిన రషీద్ (35) అనే వ్యక్తిని గుర్తు తెలియని…
చేపల కోసం వెళ్లి వరద ఉధృతికి కొట్టుకొని పోయిన వ్యక్తి Trinethram News : నగరి మేజర్ న్యూస్ నగరి మధ్యాహ్నం చేపలు కోసమని కుశస్థలి నదిలో దిగిన చిరంజీవి సన్నాఫ్ సుబ్బయ్య పచ్చికాపల్లం అనే అతను వరద ఉధృతికి కొట్టుకొని…
You cannot copy content of this page