Growing Cannabis : గంజాయి మొక్కను పెంచుతున్న వ్యక్తి అరెస్టు

Man arrested for growing cannabis plant Trinethram News : తాండూరు మండలం బోయపల్లి గ్రామ సమీపంలోని తన ఇంటి పరిసరాలలో గంజాయి మొక్కను పెంచుతున్న భటేశ్వర్ రాయ్ ను శనివారం అరెస్టు చేసినట్లు తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్…

Srisailam Dam : శ్రీశైలం డ్యాం వద్ద వ్యక్తి గల్లంతు

Trinethram News : శ్రీశైలం వద్ద నల్లగొండ జిల్లా చిట్యాల మండల వెంకటాపురం గ్రామానికి చెందిన చొప్పరి యాదయ్య గల్లంతయ్యారు . శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం కోసం తోటి స్నేహితులతో వెళ్లారు.. డ్యామ్ వద్ద స్నానానికి వెళ్లి కొట్టుకుపోయినట్టు స్థానికులు…

Person Climbs a Cell Tower : ఎమ్మెల్యే పార్టీ మారితే దూకేస్తా.. గద్వాలలో సెల్ టవర్ ఎక్కి వ్యక్తి హల్‌చల్

If the MLA changes his party, he will jump.. A person climbs a cell tower in Gadwal and makes a fuss Trinethram News : గద్వాల*: గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్…

Man Stuck in the Mud : బావి తవ్వుతుండగా మట్టిలో కూరుకుపోయిన వ్యక్తి

A man stuck in the mud while digging a well Trinethram News : ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం ఇర్కిచేడు గ్రామంలో చోటు చేసుకుంది. జేసిబి సాయంతో బావిని తవ్వుతున్నారు. ఓ వ్యక్తి‌…

రైలు ఢీకొని వ్యక్తి మృతి

A person died after being hit by a train Trinethram News : వికారాబాద్ :-రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘ టన వికారాబాద్-సదాశివ పేట రోడ్డు రైల్వే స్టేషన్ల మధ్య శనివారం ఉదయం…

అస్సాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆంధ్రుడు.అస్సాం సీఎస్‌గా తెలుగు వ్యక్తి బాధ్యతలు స్వీకరించారు

Trinethram News : ఏపీ శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కోటపాడుకు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ రవి కోత అస్సాం స్టేట్ 51వ సీఎస్‌గా బాధ్యతలు చేపట్టారు. 1993వ బ్యాచ్ కు చెందిన ఈయన అస్సాం సీఎస్ గా బాధ్యతలు చేపట్టిన…

ఈవీఎంల ట్యాంపరింగ్ కోసం లాక్‌డౌన్ విధిస్తారంటూ ఫేక్ పోస్ట్.. వ్యక్తి అరెస్ట్

లోక్‌సభ ఎన్నికల కోసం ఈవీఎంలు ట్యాంపర్ చేస్తారంటూ పోస్టు కొవిడ్ లాక్‌డౌన్ నాటి న్యూస్ స్క్రీన్‌షాట్‌ను ఉపయోగించిన వ్యక్తి నిందితుడిని పసిగట్టి అరెస్ట్ చేసిన కేరళ పోలీసులు

లోక్ సభ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరే మొదటి వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి – కేటీఆర్

Trinethram News : KTR : లోక్ సభ ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ చైర్మన్ కల్వకుంట్ల తారక రామారావు(KTR) అన్నారు. తాను జీవితాంతం కాంగ్రెస్ లో ఉంటానని రేవంత్…

చేపల కాపలాకు కారులో వ్యక్తి .. దృష్టి మరల్చి ఎత్తుకెళ్లాడు

సంగారెడ్డి: చెరువులో చేపల కాపలాకు వచ్చిన వ్యక్తిని దృష్టి మరల్చి.. గుర్తుతెలియని దుండగుడు ఆయన కారును ఎత్తుకెళ్లాడు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో ఈ ఘటన జరిగింది.రామచంద్రాపురానికి చెందిన చిగురు శ్రీను.. రాయసముద్రం చెరువులో రెండేళ్ల పాటు చేపలు వేసుకుని పెంచుకునేందుకు కాంట్రాక్టు…

మహిళ పై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి

Trinethram News : ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో సిఎన్ఆర్ థియేటర్ దగ్గర నివాసం ఉంటున్న మహిళ పై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి నిద్ర లేచి తలుపు తెరవగానే కత్తి తో దాడి మహిళ కేకలు వేయడంతో అక్కడ…

Other Story

You cannot copy content of this page