సీఎం క్యాంప్ కార్యాలయం గేటు వద్ద నరసరావుపేట వైసీపీ కార్యకర్తల ఆందోళన

తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయం గేటు వద్ద నరసరావుపేట వైసీపీ కార్యకర్తల ఆందోళన ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కి మరోసారి టికెట్ కేటాయించ వద్దు నరసరావుట నియోజకవర్గ వైసిపి నాయకులు కార్యకర్తలు సీఎం క్యాంప్ కార్యాలయం గేటు వద్ద గంట నుంచి…

వైసీపీ సిట్టింగ్ ల మార్పు రెండో జాబితా పై సీఎం జగన్ కసరత్తు

వైసీపీ సిట్టింగ్ ల మార్పు రెండో జాబితా పై సీఎం జగన్ కసరత్తు. ..! 👉నేడు లేదా రేపు సాయంత్రం లోగా రెండో జాబితా ప్రకటించే అవకాశం…👉ఇప్పటికే అనంత జిల్లా లోని ఎమ్మెల్యేలను పిలిపించి మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్…

రాజకీయాల నుంచి తప్పుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యే

రాజకీయాల నుంచి తప్పుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రస్తుత రాజకీయాల్లో ఇమడలేక పోతున్నాను.. అందుకే రాజకీయాల్లో నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు అన్నా రాంబాబు తెలిపారు.…

వైసీపీ సిట్టింగ్ ల మార్పు రెండో జాబితా పై సీఎం జగన్ కసరత్తు

వైసీపీ సిట్టింగ్ ల మార్పు రెండో జాబితా పై సీఎం జగన్ కసరత్తు. ..! 👉నేడు లేదా రేపు సాయంత్రం లోగా రెండో జాబితా ప్రకటించే అవకాశం…👉ఇప్పటికే అనంత జిల్లా లోని ఎమ్మెల్యేలను పిలిపించి మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్…

టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే?

టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే? కాకినాడ జిల్లా జగ్గంపేట జ్యోతుల చంటిబాబు టీడీపీలో చేరబోతున్నట్లు సమాచారం. ఆయనకు ఈసారి జగ్గంపేట ఎమ్మెల్యే టిక్కెట్ ను జ్యోతుల చంటిబాబుకు ఇచ్చే పరిస్థితి లేదని వైసీపీ అధినేత జగన్ స్పష్టం చేయడంతో ఆయన టీడీపీలో చేరేందుకు…

నేడు టీడీపీ బాటలో వైసీపీ సీనియర్ నేత పఠాన్ అహ్మద్ భాషా

తక్కువ చేసి చూసే చోట ఎక్కువ సేపు ఉండకు అన్నట్లుగా నేడు వైసీపీ నేతల మాట – నేడు టీడీపీ బాటలో వైసీపీ సీనియర్ నేత పఠాన్ అహ్మద్ భాషా 👉 నేడు నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో టీడీపీ తీర్ధం పుచ్చుకున్న…

2024 ఎన్నికలకు వైసీపీ టికెట్ ఆశావాహులు ఎవరు?.

సత్యవేడు వైసీపీ లో అసలేం జరగబోతోంది.? * 2024 ఎన్నికలకు వైసీపీ టికెట్ ఆశావాహులు ఎవరు?. సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యేగా కోనేటి ఆదిమూలం 44 వేల పైచిలుకు మెజారిటీతో 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలుపొందారు. ఈయన నిత్యం పర్యటనలు, ప్రజల్లో…

నేడు ఉత్తరాంధ్రలో వైసీపీ ముఖ్య నేతల పర్యటన

నేడు ఉత్తరాంధ్రలో వైసీపీ ముఖ్య నేతల పర్యటన.. పలు ప్రాజెక్టుల పనులను పరిశీలించనున్న వైవీ సుబ్బారెడ్డి.. ఇవాళ భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులను పరిశీలించనున్న వైసీపీ నేతలు.. రేపు విజయనగరం జిల్లాలో మెడికల్ కాలేజీ పనులను, 18న మూలపాడు పోర్ట్…

నేడు టీడీపీలో చేరనున్న ఇద్దరు వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు

TDP vs YSRCP: నేడు టీడీపీలో చేరనున్న ఇద్దరు వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు.. అమరావతి.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ ఇస్తూ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు రెబల్స్‌గా మారారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారంటూ వారిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది…

Other Story

You cannot copy content of this page