సెప్టెంబర్ 6 నుంచి వరద బాధితుల ఖాతాల్లో రూ.10 వేలు జమ

From September 6, Rs. 10 thousand will be deposited in the accounts of the flood victims ఇండ్లు దెబ్బతిన్నోళ్లకు ‘డబుల్’ ఇండ్లు ఇస్తం: తుమ్మలఖమ్మంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని వెల్లడిTrinethram News : ఖమ్మం…

జులై 1న ఒక్కొక్కరికి రూ.7 వేలు ఫించన్‌

Rs. 7 thousand pension per person on July 1 _ ఏపీ కొత్త సర్కార్ కసరత్తులు షురూ! Trinethram News : అమరావతి : ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి (టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ) ఘన విజయం…

మేం అధికారంలోకి రాగానే వాలంటీర్లకు రూ.10 వేలు : చంద్రబాబు

Trinethram News : మంగళగిరి: తెలుగు వారు గొప్పగా నిర్వహించు కునే పండగ ఉగాది అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. కొత్త ఏడాదిలో రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో చంద్రబాబు…

రైతులకు ఏడాదికి రూ. 20 వేలు

పేదలకు 2 సెంట్ల ఇంటి స్థలం చంద్రబాబు పలు ఎన్నికల హామీలు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ. 1,500 ఇస్తామన్న చంద్రబాబు తల్లికి వందనం పేరుతో పిల్లలకు రూ. 15 వేలు మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, 3…

13 లక్షల 95 వేలు ఎటువంటి ఆధారాలు లేకుండా తరలిస్తూ ఉండగా పట్టుపడ్డ నగదు

Trinethram News : కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం, బాపులపాడు మండలం బొమ్మలూరు పోలీస్ చెక్పోస్ట్ వద్ద హనుమాన్ జంక్షన్ సిఐ నవీన్ నరసింహమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించే తనిఖీల్లో భాగంగా ఏలూరు వైపు నుండి విజయవాడ వైపు వెళుతున్న కారులో 13 లక్షల…

సదరం సర్టిఫికెట్ కోసం 15 వేలు లంచం

సదరం సర్టిఫికెట్ కోసం 15 వేలు లంచం కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్‌లో కాంట్రాక్టు ఉద్యోగి సదరం సర్టిఫికెట్ ఇప్పించడానికి 15 వేలు లంచం తీసుకొని మోసం చేసాడని బాధితుడు సూపరింటెండెంట్‌కు పిర్యాదు చేసాడు.. #సూపరింటెండెంట్ సదరు కాంట్రాక్టు ఉద్యోగిని అడగగా పొంతన…

పెన్షనర్లకు సీఎం జగన్ న్యూఇయర్ గిఫ్ట్

AP News: పెన్షనర్లకు సీఎం జగన్ న్యూఇయర్ గిఫ్ట్.. ఇకపై నెలనెలా రూ. 3 వేలు పెన్షన్.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్‌దారులకు కొత్త సంవత్సర కానుకనిచ్చింది. వైఎస్సార్ పెన్షన్ పధకం కింద సామాజిక పెన్షన్లను రూ.3 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.…

జనవరి నుంచి వై.యస్.ఆర్. పెన్షన్ కానుక రూ.3 వేలు

జనవరి నుంచి వై.యస్.ఆర్. పెన్షన్ కానుక రూ.3 వేలు వై.యస్.ఆర్. పెన్షన్ కానుక జనవరి 1 నుండి 9 వరకు వై.యస్.ఆర్. ఆసరా జనవరి 23 నుండి 31వరకు వై.యస్.ఆర్. చేయూత ఫిబ్రవరి 5 నుండి 14 వరకు జనవరి 19న…

4 వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య

Covid-19: 4 వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య ఢిల్లీ : దేశాన్ని కరోనా వైరస్ మరోసారి కలవరపెడుతోంది. ఎప్పటికప్పుడు రూపాలు మార్చుకుంటూ దాడి చేస్తున్న మహమ్మారి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. ప్రస్తుతం కరోనా ఉప వేరియంట్ JN.1…

Other Story

You cannot copy content of this page