వాలంటీర్ల చేతిలో ఏపీ ప్రజల సమాచారం..ఈసీకి బీజేపీ మైనారిటీ అధ్యక్షులు పిర్యాదు

Trinethram News : AP BJP : ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల వ్యక్తిగత సమాచారం వాలంటీర్ల చేతుల్లోకి వెళ్లిందని బీజేపీ(AP BJP) మైనారిటీ మోర్చా అధ్యక్షుడు షేక్ బాజీ ఆరోపించారు. డేటా చోరీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని…

కొనసాగుతున్న వాలంటీర్ల రాజీనామాలు

రాజమండ్రీలో 28 మంది వాలంటీర్లు రాజీనామా మమ్మలని టీడీపీ, జన సేన నాయకులు బెదిరింపులతో పాటు హీనంగా చూస్తున్నారు. రాజీనామ చేసి ప్రజల్లోకి వెళ్లి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందించిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు గురించి వివరిస్తాము అని తెలిపారు.

You cannot copy content of this page