సీఎం జగన్ కు అచ్చెన్నాయుడు బహిరంగ లేఖ
రాష్ట్రంలో సురక్షిత నీరు లభించడంలేదన్న అచ్చెన్నాయుడు ప్రజలు అనారోగ్యాల బారినపడుతున్నారని వెల్లడి గుంటూరులో డయేరియా, కలరా కేసులు నమోదవుతున్నాయంటూ లేఖ
రాష్ట్రంలో సురక్షిత నీరు లభించడంలేదన్న అచ్చెన్నాయుడు ప్రజలు అనారోగ్యాల బారినపడుతున్నారని వెల్లడి గుంటూరులో డయేరియా, కలరా కేసులు నమోదవుతున్నాయంటూ లేఖ
టీడీపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెడుతున్నారన్న చంద్రబాబు అణచివేతకు పాల్పడుతున్నారని వెల్లడి ఏపీఎస్డీఆర్ఐని ఆయుధంగా వాడుకుంటున్నారని ఆరోపణ
Trinethram News : కేంద్ర ప్రభుత్వం సాయుధ బలగాల కోసం అగ్నిపథ్ పథకాన్ని అమలు చేయడం మరియు సాధారణ నియామక ప్రక్రియను ముగించడం వల్ల భవిష్యత్తు అనిశ్చితంగా మారిన దాదాపు రెండు లక్షల మంది యువతీ, యువకులకు జరిగిన ఘోర అన్యాయాన్ని…
నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లేఖఐదేళ్లుగా మీరు నాపై చూపిన ప్రేమ, అభిమానం మరువలేను: ఎంపీ శ్రీకృష్ణదేవరాయలుపల్నాడు జిల్లా అభివృద్ధి కోసం మళ్లీ పోటీ చేయబోతున్నా: ఎంపీ శ్రీకృష్ణదేవరాయలుత్వరలో చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరుతున్నా: ఎంపీ శ్రీకృష్ణదేవరాయలునరసరావుపేట…
Trinethram News : జనసేనకు 24 సీట్లకు మించి గెలిచే సత్తా లేదా?.. ఒకరు ఇవ్వడం, మరొకరు దేహీ అనడం పొత్తుధర్మం అనిపించుకుంటుందా.. జనసేన పరిస్థితి ఇంత హీనంగా ఉందా?.. ఈ పంపకం కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమే అని పవన్…
Trinethram News : బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేస్తూ కేసీఆర్కు లేఖ రాసిన పట్నం మహేందర్ రెడ్డి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న పట్నం మహేందర్ రెడ్డి దంపతులు…
విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం పదేళ్లుగా అమలు చేయలేదన్న షర్మిల విభజన హామీల అమలుపై అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతికి, కేంద్రానికి పంపాలని సూచన ఇది రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి చేయాల్సిన పోరు అని వ్యాఖ్య
జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు మాజీ మంత్రి హరిరామ జోగయ్య బహిరంగ లేఖ రాశారు. వైసీపీని అధికారం నుంచి దించడమంటే.. చంద్రబాబును గద్దెనెక్కించడమా? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు అధికారం కోసం కాపులు.. పవన్ కళ్యాణ్ వెంట నడవటం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో…
ఆటో డ్రైవర్ సోదరులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలి ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు వెంటనే అడ్డుకట్ట వేయాలి 15 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నా స్పందించరా? ఉపాధి లేక ప్రజా భవన్ ముందే ఆటోను తగలబెట్టుకున్నా కనికరించరా? ఆత్మహత్య చేసుకున్న ఆటో…
Trinethram News : బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అధినేత,హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ గారు పల్నాడు జిల్లా నరసరావుపేట డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్స్ కి లేఖ రాశారు. హిందూపురానికి చెందిన సాయి సతీష్ చెవిటి మూగ కావడంతో…
You cannot copy content of this page