ఈ సమావేశానికి ఆహ్వానం లేకపోయినా కేఏ పాల్ వెళ్లారు

అమరావతి ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గుర్తింపు ఉన్న పార్టీలతో సమావేశం నిర్వహించారు. లోపలికి అనుమతించపోవడంతో ఏపీ సచివాలయం ఐదో బ్లాక్ వద్ద కూర్చుని నిరనస తెలిపారు. పోలీసులు ఆయనను అక్కడ్నుంచి పంపించేశారు.

సీటు లేకపోయినా కార్యకర్తగానైనా పనిచేస్తా

సీటు లేకపోయినా కార్యకర్తగానైనా పనిచేస్తా…! మంత్రి జోగి రమేష్ ఈ ఎన్నికల్లో అసలు టికెట్ ఇవ్వకపోయినా కూడా తాను వైఎస్‌ఆర్సీపీని వీడబోనని, ఓ సామాన్య కార్యకర్తగా పార్టీలో కొనసాగుతానని, జగన్ నాయకత్వంలో పని చేస్తానని వివరించారు. జగన్ గీసిన గీతను దాటే…

Other Story

You cannot copy content of this page