Missing Musharraf : గల్లంతైన ముషారఫ్ మృతదేహం లభ్యం!

Missing Musharraf’s body found Trinethram News : Andhra Pradesh : కృష్ణాజిల్లా కోడూరు మండలం హంసలదీవి బీచ్ వద్ద ఈనెల 18 వ తేదీన సముద్రంలో గల్లంతయిన గుడివాడకు చెందిన యువకుడు అబ్దుల్ ముషారఫ్(21) మృతదేహం ఎట్టకేలకు లభ్యమయింది.…

చెత్త కుప్పలో మగ శిశు మృతదేహం లభ్యం.

Trinethram News : హన్మకొండ జిల్లా హంటర్ రోడ్ లో గల సహకార్ నగర్ లోని చెత్త కుప్పలో అప్పుడే పుట్టిన ఒక మగ శిశువు మృతదేహం లభ్యం అయింది. స్థానికుల వివరాల ప్రకారం.. GWMC సిబ్బంది చెత్త ఏరుతున్న క్రమంలో…

రూ.40 కోట్ల విలువైన స్మగ్లింగ్‌ గోల్డ్ లభ్యం.. అదుపులో 12 మంది

Trinethram News : గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా బంగారం స్మగ్లింగ్(Gold Smuggling) చేస్తున్న ముఠా దాందా వెలుగులోకి వచ్చింది. పాట్నా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) నిర్వహించిన ఆపరేషన్‌లో పెద్ద ఎత్తున పుత్తడిని స్వాధీం చేసుకున్నారు.. ఈ క్రమంలో రూ.40.08…

వివిధ దేశాల విదేశీ కరెన్సీ కూడా హుండీ లెక్కింపులో లభ్యం

శ్రీశైలంలో శ్రీస్వామి అమ్మవారి ఉభయ ఆలయాల హుండి లెక్కింపు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో మల్లన్నకు భారీగా హుండీ ఆదాయం 13 రోజుల హుండీ ఆదాయం 5 కోట్ల 16 లక్షలు 84 వేల 417 నగదు 122 గ్రాముల బంగారం, 5 కేజీల…

పెద్దవాగులో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

Trinethram News : అదిలాబాద్ కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లారెబ్బెన మండలంలోని మాదవాయిగూడ పెద్దవాగులో ఆదివారం విగ్నేశ్వర్ గల్లంతైన విషయం తెలిసిందే సోమవారం ఉదయం నుండి ఎస్ఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గజ ఈతగాళ్ళతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు ఉదయం నుండి గాలించగా…

గుంటూరు రూరల్ మండలం జొన్నలగడ్డ శివారులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

Trinethram News : సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు బ్రహ్మయ్యగా అనుమానం. మంగళగిరి మండలం ఎర్ర బాలెం ఇతని స్వగ్రామం… నీటి కుంటలో పడి ఉన్న మృతదేహం… హత్య..! ఆత్మహత్య..! అనే కోణంలో విచారణ చేపట్టిన నల్లపాడు పోలీసులు… పూర్తి…

మణికొండలో కారులో మృతదేహం లభ్యం కావడం కలకలం రేపుతోంది

మణికొండ: రంగారెడ్డి జిల్లా మణికొండలో కారులో మృతదేహం లభ్యం కావడం కలకలం రేపుతోంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలిని నార్సింగి పోలీసులు పరిశీలించారు. మారుతి వ్యాన్‌లో ఉన్న మృతదేహాన్ని మణికొండకు చెందిన ఆటోడ్రైవర్‌ రమేశ్‌దిగా గుర్తించారు. శనివారం స్నేహితులతో కలిసి ఆయన యాదగిరిగుట్టకు…

వైరా నదిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

వైరా నదిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం..మధిర,జనవరి24:-ఈరోజు ఉదయం 7 గంటల సమయంలో మధిర శివాలయం దగ్గరలో గల వైరా నది నీటిలో గుర్తు తెలియని మగ వ్యక్తి చనిపోయి ఉన్నట్లు గుర్తించారు. ఇతను సుమారు 50 ఏళ్ల వయసు కలిగి…

Other Story

You cannot copy content of this page