అదుపు తప్పి రోడ్డు వెంట గుడిసెలోకి వెళ్లిన ఆర్టీసీ బస్సు

అదుపు తప్పి రోడ్డు వెంట గుడిసెలోకి వెళ్లిన ఆర్టీసీ బస్సు…. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం కోయవారిపాలెంలో ఘటన

కొనకనమిట్ల మండలం మర్రిపాలెం వద్ద రోడ్డు ప్రమాదం

ప్రకాశం జిల్లా… కొనకనమిట్ల మండలం మర్రిపాలెం వద్ద రోడ్డు ప్రమాదం..! ఆర్టీసీ బస్సు, ట్రాలీ వాహనం ఎదురెదురుగా ఢీ…! పలువురికి గాయాలు… పూర్తి వివరాలు తెలియాల్సిఉంది…?

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. వైసీపీ ఎమ్మెల్యే బంధువులు ఆరుగురు దుర్మరణం!

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. వైసీపీ ఎమ్మెల్యే బంధువులు ఆరుగురు దుర్మరణం! టెక్సాస్‌, డిసెంబర్‌ 28: అమెరికాలోని టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు భారతీయులు దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా…

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు అమలాపురం వాసుల మృతి

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు అమలాపురం వాసుల మృతి..! టెక్సాస్‌: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టెక్సాస్‌ హైవేలో జరిగిన ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐదుగురు మృతిచెందినట్లు తెలుస్తోంది.. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది..…

విశాఖ కొమ్మాది కూడలిలో ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది

విశాఖ కొమ్మాది కూడలిలో ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పొగమంచు కారణంగా ఐదు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రైవేటు బస్సు, ట్యాంకర్‌, మూడు కార్లు ఢీకొని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్రాణనష్టం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ప్రమాదం కారణంగా…

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే 5గురు మృతి

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే 5గురు మృతి హైదరాబాద్: క్రిస్మస్ పండుగ వేళ.. ఆదివారం సాయంత్రం నారాయణపేట జిల్లాలోని మక్తల్ మండలం జక్లేరు జాతీయ రహదారిపై రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి.. ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో…

200 కొత్త డీజిల్ బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అందుబాటులోకి తీసుకువస్తుంది

ప్రయాణికుల సౌకర్యార్థం సంక్రాంతి పర్వదినం నాటికి 200 కొత్త డీజిల్ బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అందుబాటులోకి తీసుకువస్తుంది. వాటిలో వారం రోజుల్లో 50 బస్సులను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రారంభించేందుకు టీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రజలకు మెరుగైన,…

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ పై కేసు నమోదు

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ పై కేసు నమోదు. లోకేష్ కి ఇప్పటికే 41A నోటీసులు ఇచ్చిన సిఐడి. కేసులో NBW జారీ చేయాలని సిఐడి పిటిషన్. సీఐడీ పిటిషన్‌ను కొట్టేసిన ఏసీబీ కోర్టు నారా లోకేశ్‌ను అరెస్ట్…

దైవ దర్శనానికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

దైవ దర్శనానికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం హనుమకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును లారీ ఢీకొట్టగా నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన కాంతయ్య,…

అనంతపురం లో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురి మృతి

అనంతపురం లో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురి మృతి అనంతపురం రూరల్ సమీపంలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని అనంతపురం ప్రభుత్వ…

Other Story

You cannot copy content of this page