రైతు భరోసా గురించి సర్వే చేస్తున్న అధికారులు

రైతు భరోసా గురించి సర్వే చేస్తున్న అధికారులు.డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.ఈ నెల 26 నుండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతులకు రెండు పంటలకు గాను రూపాయలు 12000 రైతు భరోసా అందిస్తున్నందుకు ఆయా గ్రామాల్లో ఫీల్డ్ సర్వే నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ అంబటి ఆంజనేయులు…

Farmer Insurance : అర్హులైన వారికే రైతు భరోసా

అర్హులైన వారికే రైతు భరోసా.డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.రైతు భరోసా పథకం గురించి అర్హు లైన వారిని గుర్తించేందుకు ఆయా గ్రామాల్లో సర్వే నిర్వహించి గ్రామసభ ఏర్పాటు చేయాలని దేవరకొండ ఆర్డీవో రమణారెడ్డి తెలిపారు మండల కేంద్ర ంలో ఎంపీడీవో కార్యాలయంలో రైతు…

బ్రహ్మణపల్లి రైతు వేదికలో కల్యాణ లక్ష్మీ షాద్ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న

బ్రహ్మణపల్లి రైతు వేదికలో కల్యాణ లక్ష్మీ షాద్ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అంతర్గం మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి 18 లక్షల 18 వేల ,288 విలువగల కళ్యాణ్ లక్ష్మి…

రైతు భరోసా కింద 15000 ఇవ్వాలి

రైతు భరోసా కింద 15000 ఇవ్వాలి వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ పరిగి పట్టణంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు కె.నర్సమ్మ అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో ఈ సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.వెంకటయ్య మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్…

CM Revanth : వ్యవసాయ భూములకు రైతు భరోసా ఇస్తాం-సీఎం రేవంత్‌

వ్యవసాయ భూములకు రైతు భరోసా ఇస్తాం-సీఎం రేవంత్‌ Trinethram News : ప్రతి ఎకరాకు రూ.12 వేలు అందిస్తాం-సీఎం రేవంత్‌ భూమిలేని వ్యవసాయ కుటుంబాలకు కూడా రైతు భరోసా ఇస్తాం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు పెడుతున్నాం-రేవంత్‌ కొత్త రేషన్‌ కార్డులు…

గ్రామ రెవెన్యూ రైతు సభ

తేదీ: 02/01/2025.గ్రామ రెవెన్యూ రైతు సభ.తిరువూరు నియోజకవర్గం: (త్రినేత్రం న్యూస్): విలేఖరి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండలం, తెల్లదేవరపల్లిలో గ్రామ రైతుసభ జరిగింది. ఈ సభలో రైతులకు సంబంధించిన భూమి యొక్క పాస్ పుస్తకం లో సర్వే నంబర్లు,…

నేడు రైతు భరోసాపై కేబినెట్‌ సబ్‌కమిటీ సమావేశం

నేడు రైతు భరోసాపై కేబినెట్‌ సబ్‌కమిటీ సమావేశం Trinethram News : Telangana : సచివాలయంలో ఉదయం 11 గంటలకు భట్టి అధ్యక్షతన భేటీ పాల్గొననున్న తుమ్మల, ఉత్తమ్‌, శ్రీధర్‌బాబు రైతు భరోసా విధివిధానాలు ఖరారు చేసే అవకాశం సంక్రాంతికి ముందే…

గ్రామ రెవెన్యూ రైతు సభ

తేదీ: 31/12/2024.గ్రామ రెవెన్యూ రైతు సభ.ఎన్టీఆర్ జిల్లా: (త్రినేత్రం) న్యూస్. ప్రతినిధి ;ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట మండలం , చుండ్రుపట్ల గ్రామ సచివాలయంలో మీ భూమి- మీ హక్కు గ్రామ రెవెన్యూ సదస్సు జరిగింది. మండల…

తెలంగాణ రైతులకు బిగ్ షాక్.. రైతు భరోసాకు మళ్లీ ఆన్లైన్ అప్లికేషన్లు

తెలంగాణ రైతులకు బిగ్ షాక్.. రైతు భరోసాకు మళ్లీ ఆన్లైన్ అప్లికేషన్లు..!! తెలంగాణ రైతులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైతు భరోసా పెట్టుబడి సాయం అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త కిటుకు పెట్టింది. రైతు…

Farmer Committed Suicide : అప్పుల బాధలతో రైతు కుటుంబం ఆత్మహత్య

అప్పుల బాధలతో రైతు కుటుంబం ఆత్మహత్య Trinethram News : కడప జిల్లా సింహాద్రిపురం మండలంలో విషాద ఘటన మృతులు నాగేంద్ర, వాణి, పిల్లలు గాయత్రి, భార్గవ్ గా గార్తింపు 15 ఎకరాలు కౌలుకు తీసుకొని 8 ఏళ్లుగా వివిధ రకాల…

Other Story

You cannot copy content of this page