రిపబ్లిక్ డే పెరేడ్ నందు బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ శకటం కు ప్రత్యేక బహుమతి

75 వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మొట్టమొదటి సారి గా బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ శకట ప్రదర్శన నిర్వహించి కలెక్టర్ వారి ప్రసంశలు అందుకుంది. శకటానికి జ్యూరీ అవార్డు ప్రసంశా పత్రాన్ని జిల్లా రెవిన్యూ అధికారి పి. వెంకటరమణ చేతుల…

దేశ వ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి

దేశ వ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

మూడేళ్ల తర్వాత తొలిసారి రిపబ్లిక్ డే పరేడ్ లో తెలంగాణ శకటం

Trinethram News : దేశ రాజధానిలో గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం ప్రత్యేక ఏర్పాట్లు.. ఢిల్లీలో జరిగే పరేడ్ లో మొత్తం 25 శకటాల ప్రదర్శన.. మూడేళ్ల తర్వాత తొలిసారి రిపబ్లిక్ డే పరేడ్ లో తెలంగాణ శకటం.. తెలంగాణ శకటంపై…

ఢిల్లీలో రిపబ్లిక్ డే పరేడ్ భద్రతకు 14 వేల మందితో భారీ భద్రత

ఢిల్లీలో రిపబ్లిక్ డే పరేడ్ భద్రతకు 14 వేల మందితో భారీ భద్రత ఈ ఏడాది కవాతును వీక్షించేందుకు 77,000 మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

Other Story

You cannot copy content of this page