బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మోసాలు

Trinethram News : Mar 28, 2024, బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మోసాలుగత పదేళ్లలో భారతీయ బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మేర మోసాలు జరిగినట్లు ఆర్బీఐ వెల్లడించింది. ‘ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల్లో మొత్తం 4,62,733 మోసాలు జరిగాయి.…

ట్రేడింగ్ పేరుతో భారీ మోసాలు

Trinethram News : హైదరాబాద్ ట్రేడింగ్ పేరుతో భారీ మోసాలు.. 3 రోజుల్లో రూ. 5 కోట్ల సైబర్ మోసాలకు పాల్పడ్డ కేటుగాళ్లు.. ట్రేడింగ్ పేరుతో ఓ డాక్టర్ నుంచి రూ. 2.5 కోట్లు కాజేసిన చీటర్స్.. ఫెడెక్స్ కొరియర్ పేరుతో…

ఎలాంటి ఓటీపీ లేకుండా ప్రజల యొక్క ఖాతాలనుండి సొమ్ము కాజేస్తున్న కొత్త రకం మోసాలు.. అలర్ట్‌ చేస్తున్న కేంద్రం

ఎలాంటి ఓటీపీ లేకుండా ప్రజల యొక్క ఖాతాలనుండి సొమ్ము కాజేస్తున్న కొత్త రకం మోసాలు.. అలర్ట్‌ చేస్తున్న కేంద్రం సైబర్ నేరాలను అరికట్టేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇలాంటి నేరాల విషయంలో కేంద్రం వినియోగదారులను పదేపదే హెచ్చరికలు జారీ చేస్తోంది.…

You cannot copy content of this page