Modi : 2 వేలమంది పోలీసులతో మోదీకి భద్రత

Security for Modi with 2 thousand policemen Trinethram News : కన్యాకుమారిలో ప్రధాని మోదీ ధ్యానం చేయనున్న సంగతి తెలిసిందే. మోదీ చేయబోయే ధ్యానం దృష్ట్యా దాదాపు 2 వేలమంది పోలీసులతో గట్టి భద్రతాచర్యలు చేపట్టారు. ప్రధాని భద్రతను…

‘ఆర్డర్ ఆఫ్ ద డ్రక్ గ్యాల్పో’తో ప్రధాని నరేంద్ర మోదీకి సత్కరించారు

భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్ చేత భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం. ‘ఆర్డర్ ఆఫ్ ద డ్రక్ గ్యాల్పో’తో ప్రధాని నరేంద్ర మోదీకి సత్కరించారు.

ఈశాన్య రాష్ట్రాలంటే మోదీకి చిన్నచూపు: రాహుల్

Trinethram News : భార‌త్ జోడో న్యాయ్ యాత్ర‌లో భాగంగా నాగాలాండ్‌లో నిర్వహించిన సభలో ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై గొప్ప‌లు చెప్పే ప్ర‌ధాని నరేంద్ర మోదీ ఈ ప్రాంతాన్ని పూర్తిగా అల‌క్ష్యం చేశార‌ని…

మోదీకి బదులుగా పూజలో పాల్గొనేది ఈ దంపతులే

Trinethram News : అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం PM మోదీ చేతుల మీదుగా జరగనుందని రామజన్మభూమి ట్రస్ట్ తెలిపింది. అయితే వ్యక్తిగత, భద్రతా కారణాల రీత్యా మోదీ 6 రోజులు కార్యక్రమం నిర్వహించలేరని పేర్కొంది. ఆయనకు బదులుగా 16-21 వరకు…

జ‌గ‌న్ భూ స్కాంపై మోదీకి ఫిర్యాదు..లేఖ రాసిన జ‌న‌సేన పార్టీ చీఫ్..ప‌వ‌న్

Pawan Kalyan : జ‌గ‌న్ భూ స్కాంపై మోదీకి ఫిర్యాదు..లేఖ రాసిన జ‌న‌సేన పార్టీ చీఫ్..ప‌వ‌న్ అమ‌రావ‌తి – జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని టార్గెట్ చేశారు. త్వ‌ర‌లో ఏపీలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న…

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ చేయొద్దు..సీపీఐ నేత రామ‌కృష్ణ మోదీకి లేఖ!

CPI Ramakrishna : స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ చేయొద్దు..సీపీఐ నేత రామ‌కృష్ణ మోదీకి లేఖ! అమ‌రావ‌తి – ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి త‌ల మానికంగా నిలిచిన విశాఖ ఉక్కు కార్మాగారాన్ని (స్టీల్ ప్లాంట్ ) ను ప్రైవేటీక‌ర‌ణ చేప‌ట్ట వ‌ద్ద‌ని కోరారు సీపీఐ…

తుపాను బాధితులను ఆదుకోండి: మోదీకి చంద్రబాబు లేఖ

Trinethram News : అమరావతి: మిగ్‌జాం తుపాను (Cyclone Michaung) వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను ఆదుకోవాలని ప్రధాని మోదీకి (Narendra Modi) తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) లేఖ రాశారు.. తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించి సాయం చేయాలని కోరారు.…

You cannot copy content of this page