కాళేశ్వరం విద్యుత్తుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్
కాళేశ్వరంలో 25వేల కోట్ల రూపాయల విలువైన పనులు ఎలాంటి డీపీఆర్ లు లేకుండా కాంట్రాక్టర్లకు కేటాయించారని అన్నారు. గత ప్రభుత్వంలో 94 వేల కోట్ల రూపాయలు కాళేశ్వరం కోసం ఖర్చు చేసిందన్నారు..
The Secret Eye Reveals Truth
కాళేశ్వరంలో 25వేల కోట్ల రూపాయల విలువైన పనులు ఎలాంటి డీపీఆర్ లు లేకుండా కాంట్రాక్టర్లకు కేటాయించారని అన్నారు. గత ప్రభుత్వంలో 94 వేల కోట్ల రూపాయలు కాళేశ్వరం కోసం ఖర్చు చేసిందన్నారు..
మహబూబాబాద్ జిల్లా నుండి బాంబుస్క్వాడ్ తరపున వెళ్ళి, విజయం సాధించడంలో తన వంతు పాత్ర పోషించిన అంజయ్యకు అందిన సత్కారం..
ఈ రాత్రికి చంద్రబాబు, పవన్ డిన్నర్ మీట్.. రేపు భోగి వేడుకల్లో పాల్గొననున్న నేతలు మందడంలో భోగి వేడుకల్లో పాల్గొననున్న చంద్రబాబు, పవన్ ఉదయం 8 గంటలకు గోల్డెన్ రూల్ స్కూల్ లో వేడుకలు ప్రజా వ్యతిరేక జీవోలను మంటల్లో వేసి…
శంకర్నారాయణ ముద్దు వేరేవాళ్ళు వద్దు పెనుకొండ ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో రోద్దం మండల వైసిపి నాయకుల ప్రెస్ మీట్ పెనుకొండ ఎమ్మెల్యే టికెట్ శంకర్నారాయణకే ఇవ్వాలీ,వేరేవాళకు ఇస్తే పెనుకొండ తేదేపా వశం ఔతుంది, కళ్యాణదుర్గం ప్రజలు ఉషశ్రీని…
You cannot copy content of this page