మార్చి 31న బ్యాంకులకు సెలవు రద్దు

బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. మార్చి 31న (ఆదివారం) ప్రభుత్వ శాఖల ఖాతాలు నిర్వహించే బ్యాంకులకు సెలవు రద్దు చేసింది. దేశంలోని అన్ని ఏజెన్సీ బ్యాంకుల బ్రాంచులు తెరిచి ఉంచాలని స్పష్టం చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలోని ప్రభుత్వ…

చరిత్రలో ఈరోజు మార్చి 14

సంఘటనలు 1888: అత్యధిక సర్క్యులేషన్ కల మలయాళ వార్తాపత్రిక మలయాళ మనోరమను కందత్తిల్ వర్ఘీస్ మాప్పిల్లై స్థాపించాడు. 1931: భారతదేశములో తొలి టాకీ చిత్రము, అర్దెషీర్ ఇరానీ దర్శకత్వము వహించిన ఆలం ఆరా ముంబైలోని గోరేగాఁవ్ లోని ఇంపీరియల్ సినిమా థియేటరులో…

మార్చి 18 నుంచి ఒంటి పూట బడి!

ఏపీ రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతున్నందున పాఠశాలలకు ఈ నెల 18 నుంచి ఒంటి పూట బడి పెట్టనున్నట్లు విద్యాశాఖమంత్రి బొత్స సత్యన్నారాయణ తెలిపారు.

చరిత్రలో ఈరోజు మార్చి 13

సంఘటనలు 1940: భారత స్వాతంత్ర్యోద్యమము: 1940 మార్చి 13 తారీకున, ఉధమ్ సింగ్, అమృతసర్ మారణ కాండకు (జలియన్‌వాలా బాగ్) బాధ్యుడిగా పరిగణింపబడిన మైకేల్ ఓ డైయర్ ని లండన్ లో కాల్చి చంపాడు. 1955: నేపాల్ రాజుగా మహేంద్ర అధికారం…

చరిత్రలో ఈరోజు మార్చి 11

సంఘటనలు 1990 : సోవియట్ యూనియన్ నుంచి విడిపోయి లిథ్వేనియా స్వాతంత్ర్యం ప్రకటించుకుంది. 1999 : అమెరికా లోని నాస్‌డాక్ స్టాక్‌ఎక్ఛేంజీలో లిస్టు అయిన తొలి భారతీయ కంపెనీగా ఇన్ఫోసిస్ అవతరించింది. 2009: వన్డే క్రికెట్‌లో అతితక్కువ బంతుల్లో సెంచరీ సాధించిన…

చరిత్రలో ఈరోజు మార్చి 10

సంఘటనలు 1876: అలెగ్జాండర్ గ్రాహం బెల్ విజయవంతంగా మొదటి టెలిఫోన్ కాల్ చేశారు. 1922: స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మాగాంధీ రాజా ద్రోహం కింద అరెస్టయ్యారు. 1977: యురేనస్ గ్రాహం చుట్టూ వలయాలు ఉన్నాయని ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. 1985: భారత్ పాకిస్తాన్‌ను…

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మార్చి 17న తెదేపా-జనసేన-భాజపా ఉమ్మడి బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి

చిలకలూరిపేట: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మార్చి 17న తెదేపా-జనసేన-భాజపా ఉమ్మడి బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బొప్పూడి ప్రసన్నాంజనేయస్వామి ఆలయం సమీపంలో సభా స్థలాన్ని శనివారం తెదేపా నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, ఏలూరి సాంబశివరావు, దామచర్ల సత్య, వేపాడ చిరంజీవిరావు, పెందుర్తి…

మార్చి 9న సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు.

బైరామల్‌గూడ జంక్షన్‌లో 1.78 కి.మీ పొడవున్న రెండో లెవల్ ఫ్లైఓవర్‌ను 2024 మార్చి 9న సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ ఫ్లై ఓవర్ ఒవైసీ Jn నుండి విజయవాడ (చింతలకుంట వైపు) మరియు నాగార్జున సాగర్…

మార్చి 12 న పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం

Trinethram News : హైద‌రాబాద్ :మార్చి 06ప‌విత్ర రంజాన్ మాసం మార్చి 12వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో అన్ని ప్ర‌భు త్వ శాఖ‌ల్లో ప‌ని చేస్తున్న రెగ్యుల‌ర్ ఉద్యోగుల‌తో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు గంట…

చరిత్రలో ఈరోజు మార్చి 06 న

జననాలు 1475: మైఖేలాంజెలో, ఇటలీకి చెందిన చిత్రకారుడు, శిల్పి, కవి, ఇంజనీరు. (మ.1564) 1508: మొఘల్ సామ్రాజ్యపు రెండవ చక్రవర్తి హుమాయూన్ జననం. 1899: తల్లాప్రగడ విశ్వసుందరమ్మ, స్వాతంత్ర్య సమరయోధురాలు, తెలుగు రచయిత్రి. (మ.1949) 1902: కల్లూరు వేంకట నారాయణ రావు,…

You cannot copy content of this page