Sunita Williams : క్రూ-10 ప్రయోగం ఆలస్యం.. మార్చి వరకు ఐఎస్ఎస్‌లోనే సునీత

క్రూ-10 ప్రయోగం ఆలస్యం.. మార్చి వరకు ఐఎస్ఎస్‌లోనే సునీత వారం రోజుల ప్రయోగాల కోసం జూన్‌లో 6న అంతరిక్ష కేంద్రానికి సునీత, విల్‌మోర్ వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా అక్కడే చిక్కుకుపోయిన వ్యోమగాములు వారిని తిరిగి తీసుకొచ్చేందుకు క్రూ-9 ప్రయోగం ఫ్రిబవరిలో…

మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు!

మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు! Trinethram News : అమరావతి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి ఒకటి నుంచి ప్రారంభం కాను న్నాయి. ఇంటర్మీడియట్ విద్యామండలి పరీక్షల షెడ్యూల్ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించింది. ప్రభుత్వ ఆమోదం పొందితే మార్చి 1…

పల్లె దవఖాన వైద్యాధికారులు వేతనం 54000/- చెల్లించాలని, ఎం.ఎల్.హెచ్.పి.పేరును మార్చి పల్లె దావాఖన మెడికల్ ఆఫీసర్ (PDMO) పెట్టాలని డాక్టర్. పుట్ట. మహేందర్ రావు డిమాండ్

పల్లె దవఖాన వైద్యాధికారులు వేతనం 54000/- చెల్లించాలని, ఎం.ఎల్.హెచ్.పి.పేరును మార్చి పల్లె దావాఖన మెడికల్ ఆఫీసర్ (PDMO) పెట్టాలని డాక్టర్. పుట్ట. మహేందర్ రావు డిమాండ్ హైదరాబాద్ జిల్లా11 నవంబర్ 2024 త్రినేత్రం న్యూస్ ప్రతినిధి తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ హెల్త్…

మార్చి 31న బ్యాంకులకు సెలవు రద్దు

బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. మార్చి 31న (ఆదివారం) ప్రభుత్వ శాఖల ఖాతాలు నిర్వహించే బ్యాంకులకు సెలవు రద్దు చేసింది. దేశంలోని అన్ని ఏజెన్సీ బ్యాంకుల బ్రాంచులు తెరిచి ఉంచాలని స్పష్టం చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలోని ప్రభుత్వ…

చరిత్రలో ఈరోజు మార్చి 14

సంఘటనలు 1888: అత్యధిక సర్క్యులేషన్ కల మలయాళ వార్తాపత్రిక మలయాళ మనోరమను కందత్తిల్ వర్ఘీస్ మాప్పిల్లై స్థాపించాడు. 1931: భారతదేశములో తొలి టాకీ చిత్రము, అర్దెషీర్ ఇరానీ దర్శకత్వము వహించిన ఆలం ఆరా ముంబైలోని గోరేగాఁవ్ లోని ఇంపీరియల్ సినిమా థియేటరులో…

మార్చి 18 నుంచి ఒంటి పూట బడి!

ఏపీ రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతున్నందున పాఠశాలలకు ఈ నెల 18 నుంచి ఒంటి పూట బడి పెట్టనున్నట్లు విద్యాశాఖమంత్రి బొత్స సత్యన్నారాయణ తెలిపారు.

చరిత్రలో ఈరోజు మార్చి 13

సంఘటనలు 1940: భారత స్వాతంత్ర్యోద్యమము: 1940 మార్చి 13 తారీకున, ఉధమ్ సింగ్, అమృతసర్ మారణ కాండకు (జలియన్‌వాలా బాగ్) బాధ్యుడిగా పరిగణింపబడిన మైకేల్ ఓ డైయర్ ని లండన్ లో కాల్చి చంపాడు. 1955: నేపాల్ రాజుగా మహేంద్ర అధికారం…

చరిత్రలో ఈరోజు మార్చి 11

సంఘటనలు 1990 : సోవియట్ యూనియన్ నుంచి విడిపోయి లిథ్వేనియా స్వాతంత్ర్యం ప్రకటించుకుంది. 1999 : అమెరికా లోని నాస్‌డాక్ స్టాక్‌ఎక్ఛేంజీలో లిస్టు అయిన తొలి భారతీయ కంపెనీగా ఇన్ఫోసిస్ అవతరించింది. 2009: వన్డే క్రికెట్‌లో అతితక్కువ బంతుల్లో సెంచరీ సాధించిన…

చరిత్రలో ఈరోజు మార్చి 10

సంఘటనలు 1876: అలెగ్జాండర్ గ్రాహం బెల్ విజయవంతంగా మొదటి టెలిఫోన్ కాల్ చేశారు. 1922: స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మాగాంధీ రాజా ద్రోహం కింద అరెస్టయ్యారు. 1977: యురేనస్ గ్రాహం చుట్టూ వలయాలు ఉన్నాయని ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. 1985: భారత్ పాకిస్తాన్‌ను…

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మార్చి 17న తెదేపా-జనసేన-భాజపా ఉమ్మడి బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి

చిలకలూరిపేట: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మార్చి 17న తెదేపా-జనసేన-భాజపా ఉమ్మడి బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బొప్పూడి ప్రసన్నాంజనేయస్వామి ఆలయం సమీపంలో సభా స్థలాన్ని శనివారం తెదేపా నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, ఏలూరి సాంబశివరావు, దామచర్ల సత్య, వేపాడ చిరంజీవిరావు, పెందుర్తి…

Other Story

You cannot copy content of this page