పెరుగుతున్న గుండెపోటు మరణాలు

Rising heart attack deaths Trinethram News : May 17, 2024, ఫాస్ట్ న్యూస్ భారత్‌లో ఏటా అధిక రక్తప్రసరణతో వచ్చే గుండెపోటు, పక్షవాతంతో 16 లక్షల మంది చనిపోతున్నారు. ప్రపంచంలో సంభవించే మరణాలకు మొదటి ప్రధాన కారణం బీపీ…

దేశంలో కరోనా మరణాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి

Trinethram News : దేశంలో కరోనా మరణాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా కొత్తగా 761 కొవిడ్‌-19 కేసులు నమోదైనట్లు కేంద్రం పేర్కొంది. అయితే,…

You cannot copy content of this page