T20 : నేడు భారత్- ఇంగ్లాండ్ మధ్య తొలి టీ20

నేడు భారత్- ఇంగ్లాండ్ మధ్య తొలి టీ20 Trinethram News : Jan 22, 2025, భారత్- ఇంగ్లాండ్ మధ్య నేటి నుంచి 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. తొలి టీ20 కోల్‌కతా వేదికగా రాత్రి 7 గంటలకు ప్రారంభం…

విపక్షాల ఆందోళనల మధ్య మూడు కీలక బిల్లులకు ఆమోదం

విపక్షాల ఆందోళనల మధ్య మూడు కీలక బిల్లులకు ఆమోదంవికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : హైదరాబాద్:డిసెంబర్ 17విపక్షాల నిరసనల మధ్య తెలంగాణ శాసనసభ సమావేశాలు కొనసాగు తున్నాయి. లగచర్లకు రైతులకు బేడీల అంశంపై చర్చ చేపట్టాలని విపక్షాలు పట్టుబట్టాయి. బీఆర్‌ఎస్‌,బీజేపీలు…

విపక్షాల ఆందోళనల మధ్య మూడు కీలక బిల్లులకు ఆమోదం

విపక్షాల ఆందోళనల మధ్య మూడు కీలక బిల్లులకు ఆమోదం Trinethram News : హైదరాబాద్ : డిసెంబర్ 17విపక్షాల నిరసనల మధ్య తెలంగాణ శాసనసభ సమావేశాలు కొనసాగు తున్నాయి. లగచర్లకు రైతులకు బేడీల అంశంపై చర్చ చేపట్టాలని విపక్షాలు పట్టుబట్టాయి. బీఆర్‌ఎస్‌,…

పాపం.. పిల్లర్ల మధ్య ఇరుక్కున్న చిన్నారి తల

పాపం.. పిల్లర్ల మధ్య ఇరుక్కున్న చిన్నారి తల Trinethram News : నాగర్ కర్నూలు – అచ్చంపేటలో మండలం పులిజాల గ్రామంలోని ప్రభుత్వ స్కూలులో ఓ విద్యార్థిని తోటి విద్యార్థులతో ఆడుకుంటూ పిల్లర్ల మధ్య తల పెట్టింది. అందులో తల ఇరుక్కుపోవడంతో…

నాకు, ధోనీకి మధ్య మాటల్లేవు: హర్భజన్

నాకు, ధోనీకి మధ్య మాటల్లేవు: హర్భజన్ Trinethram News : Dec 04, 2024, టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తనకు టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీకి మాటల్లేవని.. తామిద్దరం స్నేహితులం కాదని తెలిపాడు. అతడితో…

పుష్ప విడుదల సమయంలో మెగా-అల్లు మధ్య మంట పెట్టిన నాగబాబు

పుష్ప విడుదల సమయంలో మెగా-అల్లు మధ్య మంట పెట్టిన నాగబాబు..! Trinethram News : మెగా అంటూ గొడవలు జరుగుతున్న నేపథ్యంలో మధ్యలో నాగబాబు.. స్వామి వివేకానంద చెప్పిన ఒక విషయాన్ని తన ఎక్స్ ఖాతాలో అల్లు అర్జున్ ని ఉద్దేశించి…

CM Chandrababu : కూటమి నేతల మధ్య ఫ్లైయాష్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్‌

కూటమి నేతల మధ్య ఫ్లైయాష్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్‌ Trinethram News : అమరావతి : వైఎస్‌ఆర్‌ జిల్లా ఆర్టీపీపీ (రాయలసీమ థర్మల్‌ పవర్‌ప్లాంట్‌)(RTPP) ఫ్లైయాష్‌ వివాదం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లింది. కూటమి నేతలపై సీఎం ఆగ్రహం వ్యక్తం…

Highway : విశాఖ-ఖరగ్పూర్ మధ్య హైవే

విశాఖ-ఖరగ్పూర్ మధ్య హైవే Trinethram News : Andhra Pradesh : ఏపీ రాష్ట్రంలో గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. విశాఖపట్నం-ఖరగ్ పూర్ (పశ్చిమ బెంగాల్) మధ్య గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మించాలని కేంద్ర జాతీయ రహదారుల…

Encounter between Naxalites and Police : ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య భారీ ఎన్‌కౌంటర్

ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య భారీ ఎన్‌కౌంటర్.. Trinethram News : ఛత్తీస్‌గఢ్‌ : ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్, నారాయణపూర్ జిల్లాల సరిహద్దులోని మాద్ ప్రాంతంలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎన్‌కౌంటర్ జరుగుతోంది. ఎన్‌కౌంటర్‌ను పోలీసు సూపరింటెండెంట్ ఐకె ఎలిసెలా ధృవీకరించారు.. కోర్…

Kim-Putin : కిమ్‌-పుతిన్‌ మధ్య రక్షణ ఒప్పందం

కిమ్‌-పుతిన్‌ మధ్య రక్షణ ఒప్పందం Trinethram News : ఉత్తర కొరియా : Nov 12, 2024, రష్యా, ఉత్తర కొరియా మధ్య రక్షణ ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. రక్షణ అంశాల్లో ఇరు దేశాలు పరస్పరం సహకరించుకోవాలని జూన్‌లోనే ఉత్తర కొరియా,…

Other Story

You cannot copy content of this page