భారత మార్కెట్లోకి అత్యంత చవక కారు
భారత మార్కెట్లోకి అత్యంత చవక కారు.. రెనాల్ట్ నుంచి క్విడ్ ఆర్ఎక్స్ఎల్ (ఓ)ఈజీ-ఆర్.. ఆల్టోకు గట్టిపోటీ.. ఎక్స్ షోరూం ధర రూ. 5.44 లక్షలు మాత్రమే బోల్డన్ని సేఫ్టీ ఫీచర్స్ మూడు వేరియంట్లలో విడుదల చేసిన రెనాల్ట్
భారత మార్కెట్లోకి అత్యంత చవక కారు.. రెనాల్ట్ నుంచి క్విడ్ ఆర్ఎక్స్ఎల్ (ఓ)ఈజీ-ఆర్.. ఆల్టోకు గట్టిపోటీ.. ఎక్స్ షోరూం ధర రూ. 5.44 లక్షలు మాత్రమే బోల్డన్ని సేఫ్టీ ఫీచర్స్ మూడు వేరియంట్లలో విడుదల చేసిన రెనాల్ట్
పత్రికా ప్రకటన Trinethram News మచిలీపట్నం జనవరి 7 2024 ఈనెల 19వ తేదీన విజయవాడలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ఆవిష్కరణ నేపథ్యంలో ముందస్తుగా జన భగీదరి పేరుతో జిల్లా వ్యాప్తంగా పలు…
Trinethram News : 5th Jan 2024 హైజాక్కు గురైన నౌకలోకి భారత నేవీ కమాండోలు..! హిందూ మహా సముద్రంలో లైబీరియా జెండా కలిగి ఉన్న ఓ నౌక (MV LILA NORFOLK) గురువారం సాయంత్రం హైజాక్కు గురైంది. ఈ విషయం…
Indian Economy: 2024లోనూ కొనసాగనున్న భారత వృద్ధి పథం: ఐరాస నివేదిక డిల్లీ: ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ (Indian Economy) కొనసాగుతోందని ఐరాస నివేదిక తెలిపింది. 2024లో భారత వృద్ధిరేటును 6.2 శాతంగా అంచనా…
కేప్టౌన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత బౌలర్లు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. బౌలర్ల విజృంభణతో దక్షిణాఫ్రికా బ్యాటర్లు చేతులెత్తేశారు. కేవలం 55 పరుగులకే ఆలౌట్ అయ్యారు. సిరాజ్ 6 వికెట్లు తీసి సత్తా చాటాడు. బుమ్రా, ముకేశ్ కుమార్ చెరో…
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి మరో ఘనత దక్కింది. ప్రతిష్ఠాత్మక ప్యూబిటీ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు విజేతగా కోహ్లీ నిలిచాడు. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ ని ఓడించి కోహ్లీ ఈ అవార్డును దక్కించుకున్నాడు.
ఎన్నికల సమయంలో ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినందున జనవరి నుంచి 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే కుటుంబాలు బిల్లులు చెల్లించవద్దని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకురాలు కె.కవిత కోరారు.
భారత నౌకాదళ అమ్ముల పొదలో చేరిన మరో అస్త్రం ‘ ఐఎన్ఎస్ ఇంఫాల్ ‘ భారత నౌకాదళంలో మరో అస్త్రం చేరింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన స్టెల్త్ గైడెడ్ డిస్ట్రాయర్ యుద్ద నౌక ‘ INS ఇంఫాల్ ‘ భారత నేవీలో…
భారత రెజ్లింగ్ సమాఖ్యపై కేంద్ర క్రీడా శాఖ అనూహ్య నిర్ణయం సంజయ్ సింగ్ నేతృత్వంలోని డబ్ల్యూఎఫ్ఐ కొత్త ప్యానెల్ సస్పెన్షన్ భారత రెజ్లింగ్ సమాఖ్య కొత్త ప్యానెల్ను సస్పెండ్ చేసిన క్రీడా మంత్రిత్వ శాఖ
చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెట్ జట్టు టెస్టుల్లో తొలిసారి ఆస్ట్రేలియాపై విజయం ఏకైక టెస్టు మ్యాచ్లో భారత మహిళా జట్టు గెలుపు 8 వికెట్ల తేడాతో భారత మహిళా క్రికెట్ జట్టు విజయం
You cannot copy content of this page